Home » tadepalli
CM Jagan Distribution Of House Pattas : పేద వాడికి సొంతిళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం చేపడుతుంటే..కొంతమంది దీనిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా టీడీపీపై మండిపడ్డారు సీఎం జగన్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవరత్
Distribution Of House Pattas At Srikalahasti : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదవాళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..తమ ప్రభుత్వం ఇళ్లు కట్టిచ్చి ఇస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో లబ్ది దారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదన
women thief arrested police through whatsapp status: అపార్ట్ మెంట్ లో దొంగతనం చేసిన మహిళ… రెండు నెలల తర్వాత దొంగతనం చేసిన చీరను కట్టుకుని వాట్సప్ స్టేటస్ పెట్టటంతో పోలీసులకు దొరికిపోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని డోలాస్ నగర్ లో ప్రైమ్ గెలాక్సీ
CM Jagan attend CMO subordinate marriage : సీఎం పదవి అంటేనే 24×7 ప్రజా సంక్షేమం కోసం పాటుపడే హోదా అని అందరికీ తెలిసిన విషయమే. ఒకోసారి 24 గంటలసమయంకూడా సరిపోదు. రాష్ట్ర వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాలు, పక్కరాష్ట్రాలతో సమన్వయం…మంత్రులు, అధికారులతో మంతనాలు…. పార్టీ వ్యవహ�
cm jagan : గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు మధ్యలో ఆరడుగుల మేర గొయ్యి ఏర్పడింది. మార్కెట్ సెంటర్ దగ్గర రోడ్డు కుంగిపోవడంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు. �
Ali Met AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎం అని సినీ నటుడు అలీ ప్రశంసించారు. తాడేపల్లిలో ఏపీ సీఎంను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యా�
‘పుష్ప’ తర్వాత మరో ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు ‘అల్లు అర్జున్’. మహి వి రాఘవ్తో ఓ సినిమా చేయబోతున్న అల్లు వారబ్బాయి… సింగిల్ సిట్టింగ్లోనే కథను ఫైనల్ చేసాడట. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. అయితే.. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్�
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తిండిలేక పట్టణంలో బతకలేక ఇంటిదారి పట్టిన వలసకూలీలను రోడ్లపై పరుగులు పెట్టించారు పోలీసులు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్ర�
పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.