Home » tadepalli
తాడేపల్లి నుంచి రేపు ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు పొదిలిలో హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.
ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ..
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత
తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీయే అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు.
వైసీపీకి ఏపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు దగ్గరుండి కూల్చివేయిస్తున్నారు.
సీఆర్డీఏ ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ పై హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.
తాడేపల్లికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు