Home » Tadipatri
జేసీ ప్రభాకర్రెడ్డి హౌస్ అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు.
బీసీ మహిళకు మంత్రి పదవి లభించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేకుండా ఉన్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతు కోల్పోయినా..
ఈ మధ్య కాలంలో యువత, పిల్లల ధోరణి ఆందోళన కలిగిస్తోంది. వారి మనస్తత్వం మరీ బలహీనంగా తయారైంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ సదస్సుకు పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. స్థానిక నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారు
ప్రియుడితో కలిసి సొంతిట్లోనే చోరీకి పాల్పడిందో ఓ మహిళ. అనంతరం టైం చూసి జంప్ అయ్యింది. దాదాపు రూ. 7.50 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల చోరీకి సంబంధించిన కేసులు విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్లపై దాడి జరిగింది. ఓ మృతదేహానికి పోస్టుమార్టం విషయంలో బందువులకు జూనియర్ డాక్టర్లకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మృతుడి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు.
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
నంబర్ గేమ్ తెరపైకి రావడంతో అక్కడ క్యాంప్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయ్. అభ్యర్ధులు చేజారకుండా టీడీపీ ముందుగానే జాగ్రత్తపడి గెలిచిన వారిని క్యాంపులకు తరలించింది.
తాడిపత్రిలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన టీడీపీ అభ్యర్థులు ఎక్కడ చేజారుతారని టీడీపీ ఆందోళన చెందుతోంది.