Home » Tadipatri
Corona new strain case identified in andhrapradesh : కరోనా కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించింది. తెలంగాణలో ఒకటి, ఏపీలో ఒకటి కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది.
Controversy between MLA Kethireddy and JC Prabhakarreddy : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్… వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. తాడపత్రి తాజా, మాజీ ఎమ్మెల్యే అచరుల మధ్య గొడవకు కారణమైంది. ఎమ్మెల్య
MLA Kethireddy followers pelted stones at JC Prabhakar Reddy’s house : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారు. జేసీ ఆఫీస్ లో పనిచేసే కిరణ్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపర్చారు. ఎమ�
కడప జిల్లాలో గొల్లపల్లి వంక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి దగ్గరున్న ఓ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. అకస్మాత్తుగా బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడింది. దానిపై ప్రయాణిస్తున్న వారు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో 2020, సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం
జేసీ కుటుంబానికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. బెయిల్ పై విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సంతకం చేసేందుకు అనంతపురం వన్ టౌన్ పీఎస్ కు వెళ్లారు. అయితే సంతకాలు పెట్టడం పూర్తై 2 గంటలైనా వారిని పోలీసులు బయటకు పం
జగన్ సర్కార్ తనను వేధిస్తుందంటూ నెత్తీనోరూ బాదుకుంటున్న జేసీ దివాకర్రెడ్డి… బీజేపీకి దగ్గరవుతున్నారా? కమలం కండువా కప్పుకుని వేధింపుల తప్పించుకోవాలని ప్లాన్ చేశారా? జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం.. టీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్
అమరావతి: ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియో
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం- ఎల్లనూరు మండలం పాతపల్లిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు చెందిన 300 ఎకరాల భీడు భూమి ఉంది. ఆ భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగింపు విషయంలో వైసిపి, టిడిపి నేతల మధ్య వివాదం నెలకొంది. కంప
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తాడిపత్రి 243వ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పర�
అనంతపురం జిల్లాలో JC దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. ఎల్లనూరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గర వీరంగం వేశారు. వైసీపీ నేతలపై తిట్లపురాణం అందుకున్నారు జేసీ. స్టేషన్లో ఉన్న వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై ఏకంగా దాడికి ప్రయత్నించారు జేసీ �