Home » Tadipatri
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తాడిపత్రి 243వ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పర�
అనంతపురం జిల్లాలో JC దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. ఎల్లనూరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గర వీరంగం వేశారు. వైసీపీ నేతలపై తిట్లపురాణం అందుకున్నారు జేసీ. స్టేషన్లో ఉన్న వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై ఏకంగా దాడికి ప్రయత్నించారు జేసీ �
అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ
ఎన్నికల వేళ నిర్లక్ష్యంగా ఉంటున్నఅధికారులపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సీరియస్ అవుతున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్న�
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు.