అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం ఇవాళ తైవాన్ లో అడుగుపెట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించిన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నాన్సీ ఫెలోసీ పర్యటించి కొ
దేశాన్ని రక్షించుకోవడం కోసం సామర్థ్యాలను పెంచుకుంటామని తైవాన్ తెలిపింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ తమకు మద్దతు తెలుపుతున్నందుకు భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. భావసారూప్యత కలిగిన దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్త�
చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయంపై భారత్ స్పందించింది. ఇవాళ విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తైవాన్ జలసంధి విషయంలో ఉన్న యథాపూర్వస్థితి (status quo)ని మార్చేలా చర్యలకు పాల్పడవద్దని చెప్పారు. శాంతి, స
చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చైనా చేపట్టిన సైనిక విన్యాసాలకు దీటుగా తైవాన్ కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. ఇవాళ తైవాన్ సైన్యం మరోసారి పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫ
కరోనా వైరస్ వ్యాప్తితో చైనా అతలాకుతలం అయింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
చైనా చేపట్టిన యుద్ధ విన్యాసాలపై తైవాన్ విదేశాంగ మంత్రి మండిపడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ సమాజం తైవాన్ కు మద్దతు తెలుపుతుందని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. చైనా బాధ్యతారాహిత్య చర్యలకు, బెదిరింపులకు ముగింపు పలికేలా ప్రపంచ సమ�
తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు చేస్తూ చైనా పాల్పడుతోన్న చర్యలపై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్యలు రెచ్చగొట్టే విధంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని చెప్పింది. తమ దేశంపై దాడి చేయడం కోసమే చైనా సైన్యం సాధన చేస్త�
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... చైనా చర్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత వల్ల పరిస్థితులు చేజారిపోయే ముప్పు ఉందని చెప్పారు. క్షిపణి ప�
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించడం తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా ఉంది. నాన్సీ పర్యటన ముగిసిన వెంటనే చైనా తన యుద్ధ విమానాల్ని తైవాన్ గగనతలంపైకి పంపింది.
జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం �