Home » Talasani Srinivas
కొన్ని ప్రాంతాల్లో రూ.30-రూ.50 కోట్ల మధ్య విలువైన భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామని తెలిపారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందించే ప్రతిష్టాత్మకమైన ‘నంది అవార్డుల’ ప్రదానంపై కొంత కాలంగా రగడ నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు.
మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాంటి ఓ మిస్టరీ కథను....
మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ�
కరోనా నిబంధనలకనుగుణంగా (జులై 12, 2020) జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు. ఎవరి ఇళ
కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల దగ్గరే నిలిపివ
అనుమతి లేని ప్రాంతంలో కటౌట్ ఏర్పాటు చేయడంతో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) భారీ జరిమానా విధించింది. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ ప్రాంగణంలో ఈ నెల 17న నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జన్మదినోత్సవాల�