Home » Taliban
పోరాటాల గడ్డ "పంజ్షీర్".. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సోవియట్ యూనియన్ చేతికి చిక్కకుండా, తాలిబన్ల పాలనకు అందకుండా స్వతంత్రంగా ఉండే అఫ్ఘానిస్తాన్ లో సుందరమైన ప్రాంతం.
స్వయంప్రతిపత్తి కోరిన 'పంజ్షిర్'
అఫ్ఘానిస్తాన్ చిట్టచివరి ప్రాంతాన్ని తాలిబన్లు కైవసం చేసుకున్నారు. పంజ్షీర్ ప్రావిన్స్ కోసం హోరాహోరీగా సాగిన ఆధిపత్య పోరులో తాలిబన్లు విజయం సాధించారు.
తాలిబన్లకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతు
తాలిబన్లు ఒక పంజ్షీర్ ప్రావిన్స్ మినహా అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన పంజ్షీర్ కోసం బీకర యుద్ధం చేస్తున్నారు.
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో తాలిబన్లు చేతులు కలిపారు. కంట్లో నలుసులా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసేందుకు తాలిబన్లు అల్ ఖైదాతో జతకట్టారు. పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి..
భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కశ్మీర్ పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అని చెబుతున్నారు తాలిబాన్లు. కశ్మీర్ సహా ప్రపంచంలోని....
అఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్షేర్ వ్యాలీపై పట్టు సాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్షేర్ వ్యాలీపై దాడి చేసేందుకు వెళ్తున్నారు.
అమెరికాపై తాలిబన్ల ఆగ్రహం
అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశంలో పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి పెట్టారు.