Home » Taliban
ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్
అమెరికా, ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా
ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంల
ఆఫ్లాన్ జైళ్లలో ఉన్న అగ్రశ్రేణి తాలిబన్ నాయకులు రిలీజ్ అయ్యారని తాలిబన్ అధికారులు తెలిపారు. గత నెలలో అమెరికా-తాలిబాన్ చర్చలు ఆగిపోయిన తర్వాత…వారం రోజుల క్రితం అమెరికా రాయబారి పాకిస్తాన్ రాజధానిలో అగ్రశ్రేణి తాలిబాన్ నాయకులను కలిసిన కొ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాలిబన్లు ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్తో శాంతి చర్చలను రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పు తప్పదని అగ్�
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఓ విద్యార్థిని తాలిబన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేక పోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఉందని తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ మంగళవారం �