Taliban

    వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

    May 14, 2020 / 08:26 AM IST

    ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్

    ఈ శాంతి నాకు వద్దు….అమెరికా-తాలిబన్ ఒప్పందంపై ఆఫ్గాన్ మహిళల్లో భయాందోళనలు

    March 1, 2020 / 12:00 PM IST

    అమెరికా, ఆప్ఘనిస్తాన్‌ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�

    18ఏళ్ల యుద్ధానికి తెర.. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం

    February 29, 2020 / 08:29 PM IST

    అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా

    ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం : 83 మంది మృతి

    January 27, 2020 / 12:19 PM IST

    ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు  దుర్మరణం పాలయ్యారు.  తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంల

    ముగ్గురు భారతీయ ఇంజినీర్లను వదిలిపెట్టిన తాలిబన్లు

    October 7, 2019 / 03:30 PM IST

    ఆఫ్లాన్ జైళ్లలో ఉన్న అగ్రశ్రేణి తాలిబన్ నాయకులు రిలీజ్ అయ్యారని తాలిబన్ అధికారులు తెలిపారు. గత నెలలో అమెరికా-తాలిబాన్ చర్చలు ఆగిపోయిన తర్వాత…వారం రోజుల క్రితం అమెరికా రాయబారి పాకిస్తాన్ రాజధానిలో అగ్రశ్రేణి తాలిబాన్ నాయకులను కలిసిన కొ�

    అమెరికాకు హెచ్చరిక : తాలిబన్లతో ట్రంప్ రహస్య భేటీ రద్దు

    September 9, 2019 / 02:24 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాలిబన్లు ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చలను రద్దు చేస్తూ  ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పు తప్పదని అగ్�

    ముస్లిం విద్యార్థిని తాలిబన్ అన్న జగ్గీ వాసుదేవ్

    April 5, 2019 / 01:20 PM IST

    ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఓ విద్యార్థిని తాలిబన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

    టెన్షన్ టెన్షన్ : ఎల్వోసీ వైపు తరలి వెళుతున్న పాక్ ఆర్మీ

    March 5, 2019 / 03:04 PM IST

    ఢిల్లీ:  పుల్వామా ఉగ్రదాడికి  ప్రతీకారంగా  భారత్  పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయటాన్ని పాకిస్తాన్  జీర్ణించుకోలేక పోతోంది. ప్రతీకారం  తీర్చుకోవాలనే కోపంతో ఉందని తెలుస్తోంది.  ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ మంగళవారం �

10TV Telugu News