-
Home » Taliban
Taliban
పాకిస్తాన్కు మరో బిగ్ షాక్.. భారత్ తర్వాత.. నదీ జలాలను నిలిపివేయనున్న మరో దేశం..
పాకిస్తాన్తో నీటి ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ తిక్క కుదిరింది.. గట్టి గుణపాఠం చెప్పిన తాలిబన్లు.. అర్ధరాత్రి సరిహద్దుల్లో విధ్వంసం.. 12 మంది పాక్ సైనికులు మృతి..
Pakistan vs Taliban : అఫ్ఘనిస్తాన్ గగన తలంలోకి అక్రమంగా ప్రవేశించి దాడులకు పాల్పడిన పాకిస్థాన్ కు తాలిబన్లు గట్టి గుణపాఠం చెప్పారు.
అఫ్ఘానిస్థాన్లో పాకిస్థాన్ వైమానిక దాడులు.. 15 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్ సర్కారు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తాలిబన్లకు అనుకూలంగా రష్యా కీలక నిర్ణయం.. 'ఉగ్రవాద జాబితా' నుంచి తొలగింపు బిల్లుకు ఆమోదం
Russian Parliament : ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను ఉగ్రవాద గ్రూపు నుంచి తొలగించడానికి మాస్కోకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు రష్యా పార్లమెంటు దిగువ సభ బిల్లును ఆమోదించింది.
సిరియాలో ఏం జరగబోతోంది? ఆ దేశ ప్రజల్లో కనిపిస్తున్న భయాలేంటి?
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది సిరియా పరిస్థితి. అసద్ పాలన అంతమైనందుకు హ్యాపీగానే ఉన్నా..
సజీవుల ఫొటోలను మీడియాలో చూపొద్దు: అఫ్ఘాన్లోని తాలిబన్ల ప్రభుత్వం మరో విచిత్ర రూల్
కొన్ని నెలల క్రితమే అఫ్ఘాన్లో షరియాకు అనుగుణంగా ప్రజారవాణా, షేవింగ్, మీడియా, వేడుకలు సహా పలు అంశాలపై తాలిబన్ ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది.
Afghanistan : ఇకపై అక్కడ మహిళల బ్యూటీపార్లర్లపై నిషేధం అమలు
తాలిబాన్ కొత్త డిక్రీ జారీ చేసిన తర్వాత కాబూల్ తో పాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్లను నిషేధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బ్యూటీ పార్లర్ లు పనిచేయడానికి అనుమతి లేదు.
Girl inspiring Video : ఆడపిల్లలకు చదువెందుకు? అన్న తండ్రికి కూతురి ధీటైన సమాధానం చూడండి
ఆడపిల్లలకు చదువెందుకు అన్న తండ్రికి ఓ చిన్నారి చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. తమ దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలని చెప్పే ఆ బాలిక ధైర్య సాహసాలను మెచ్చుకుని తీరతారు. ఎవరా బాలిక.. చదవండి.
India-Afghanistan: ఆర్థిక,విదేశాంగ విధానాలపై తాలిబన్లకు భారత్ ఆన్లైన్ పాఠాలు..హాజరుకానున్న అఫ్ఘాన్ అధికారులు
తాలిబన్లకు భారత్ ఆర్థిక పాఠాలు చెప్పనుంది. నాలుగు రోజుల పాటు అఫ్ఘానిస్థాన్ నీయులకు భారత్ ఆర్థిక,విదేశాంగ విధానాలపై పాఠాలు చెప్పనుంది. ఈకార్యక్రమంలో పలువురు తాలిబన్ ప్రతినిధులు పాల్గొననున్నారు.
Sanjay Raut: సీబీఐ, ఈడీలను తాలిబన్లతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త�