Home » Tamil Nadu CM MK Stalin
రాహుల్ గాంధీ సడన్గా కారు దిగి.. రోడ్డు డివైడర్ దాటుకుని స్వీట్ షాపులోకి వెళ్లారు. స్వయంగా సీట్లు కొని సీఎం స్టాలిన్కు బహుకరించారు.
ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.
రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం తరలిరానుంది. అలాగే ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ చంద్రబాబులకు ఆహ్వానాలు పలికారు.
కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రతిపాదన సంచలనంగా మారింది.
హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. తమిళనాడులో మరో వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడులో పెరుగు పేరు మార్చడమే ఇందుకు కారణం. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్ లో ఉన్న కర్డ్, తమిళంలో ఉన్న తయిర్ పేర్లు తొలగించి దహీ అని హిందీలోకి మార�
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందిన విషయం విధితమే. అయితే, ఈ వార్తలు ఫేక్ అంటూ తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని , �
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్ రవి అన్నారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చ�
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. తమిళనాడు గవర్నర్ సమక్షంలో ఈనెల 14న రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు స�
శాసనసభా ప్రాంగణంలో ఉండే భోజనశాల మూసివేయాలని ఆదేశించారు. ఇక నుంచి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు వారి వారి ఇంటి నుంచే భోజనాలు తీసుకరావాలని సూచించారు.