హిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. యాత్ర ప్రారంభించనున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ
జయలలిత మృతిపై విచారణ పూర్తి అయ్యింది. దీంతో సీఎం స్టాలిన్ చేతికి ఆర్ముగ స్వామి నివేదిక అందజేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆ లేఖలో స్టాలిన్ కోరారు.
డ్రైనేజి కాలువను శుభ్రపరిచేందుకు గోతిలో దిగిన పారిశుధ్య కార్మికుడొకరు మట్టిలో కూరుకుపోగా..రక్షించే క్రమంలో అతని తల తెగిపడి మృతి చెందాడు.
తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నారు. సమ న్యాయం చూపుతున్నారు. ఎక్కడా అధికారదర్పం చూపడం లేదు. తనదైన పాలనతో అందరికీ ఆదర్శం
తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఊహించని నిర్ణయాలతో వార్తల్లో ఉంటున్నారు స్టాలిన్.. తాజాగా తనకోసం ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశించి ప్రజల మనసు దోచుకున్నారు.
కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి�