Home » tamil nadu cm stalin
పిల్లలను కనండి ప్లీజ్ అని చంద్రబాబు అంటుంటే.. మనం, మనకు 16 మంది అని స్టాలిన్ పిలుపునిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పదవిపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. ఉపముఖ్యమంత్రి పదవి అనేది పదవి కాదు బాధ్యత అన్నారు. రాష్ట్రంకోసం పనిచేస్తానని చెప్పారు.
ఓవైపు బీజేపీ బలమైన క్యాండిడేట్లు బరిలోకి దింపడంతో పాటు.. ప్రధాని మోదీ వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. డీఎంకే మాత్రం స్టాలిన్, రాహుల్ గాంధీపైనే ఆధారపడింది.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ వినూత్న రీతిలో ప్రచారంలో పాల్గొన్నారు.
హిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. యాత్ర ప్రారంభించనున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ
జయలలిత మృతిపై విచారణ పూర్తి అయ్యింది. దీంతో సీఎం స్టాలిన్ చేతికి ఆర్ముగ స్వామి నివేదిక అందజేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆ లేఖలో స్టాలిన్ కోరారు.
డ్రైనేజి కాలువను శుభ్రపరిచేందుకు గోతిలో దిగిన పారిశుధ్య కార్మికుడొకరు మట్టిలో కూరుకుపోగా..రక్షించే క్రమంలో అతని తల తెగిపడి మృతి చెందాడు.
తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.