Home » tamilnadu
డీఎంకే అధికారంలోకి రావాలని కోరుతూ..గురవయ్య అనే డీఎంకే కార్యకర్త తన ఎడమ చేతి వేలిని కోసేసుకున్నాడు.
కేంద్ర ప్రభుత్వం తీరుని ఖండిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఒంటిపై నూలిపోగు లేకుండా నగ్నంగా వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ గురువారం(మార్చి-18,2021) తన నామినేషన్ దాఖలు చేశారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు.
Chennai businessman commits suicide : ఎక్కడో ఎవరి దగ్గరో, ఎవరి కిందో ఉద్యోగం చేసుకోవటం ఎందుకని…. స్వంతకాళ్లమీద నిలబడేందుకు అప్పొసొప్పో చేసివ్యాపారం పెట్టుకుంటే ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు లంచాలు మాముళ్లకోసం వేధించటంతోఒకయువపారిశ్రామికవేత్త ఆత్మహత్య చే
Gold Man Hari Nadar files nominaition papers wearing 5kg Gold Jewellerry : ఎన్నికలొచ్చాయంటే నామినేషన్లు, ప్రచారాలు, హడావిడి అంతా ఇంతా ఉండదు. నామినేషన్లు వేసే అభ్యర్ధులు తమ ఆస్తులు-అప్పుల వివరాలు కూడా అందులో పొందుపరుస్తారు. ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిన
తమిళనాడులో కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తన భార్యా,అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో చోటు చేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం(మార్చి-15,2021) పలువురు ముఖ్య నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం.. అంటే ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు చేస్తున్�
త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో 302 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తా
Tamilnadu two children mother world record : ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లల తల్లి ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసి ఔరా..అనిపించింది. తాము ఎందులోనూ తక్కువ కాదని మహిళలు నిరూపిస్తున్నా..వారు శారీరకంగా బలహీనులనే భావం పోవటంలేదు. అందున�