tamilnadu

    తమిళనాడులో ఘోర ప్రమాదం : కాలువలోకి దూసుకెళ్లిన వాహనం…ఐదుగురు మహిళలు మృతి

    February 16, 2021 / 06:07 PM IST

    A vehicle crashed into a canal : మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాద ఘటన మరువకముందే త‌మిళ‌నాడులో ఘోర ప్రమాదం జ‌రిగింది. ఓ టాటా ఏస్ మినీ వ్యాన్‌ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మ‌హిళ‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కొందరి ప�

    పద్యాలు చెప్పండీ..ఫ్రీగా పెట్రోల్ పోయించుకోండి..ఆఫర్ ఎప్పటివరకూనంటే..

    February 16, 2021 / 10:59 AM IST

    Tamilnadu petrol bunk owner free fuel to who recite poems : గతంలో చిన్నారుల్ని దగ్గర కూర్చోపెట్టుకుని తాతయ్యలు ‘ఓ పద్యg చెప్పరా నీకు మిఠాయిలు కొనిపెడతాను’ అని ఆశపెట్టి పద్యాలు చెప్పించుకునేవారు. వారికి రాకపోతే మిఠాయి కొనిపెడతానని ఆశపెట్టి పద్యాలు నేర్పించేవారు. కానీ ప్రస్తు

    గవర్నమెంట్ జాబ్, కొబ్బరి తోటతో భర్తకు క్షణం తీరిక లేదు…భార్య వేరొకరితో….

    February 14, 2021 / 04:15 PM IST

    Man kills Friend, due to Illegal Affair with his Wife in Tamilnadu :  క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న భర్త…..ఇంట్లో భార్యా పిల్లల్ని పట్టించుకోకపోయే సరికి భార్య అడ్డదారులు తొక్కింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను  హతమార్చి�

    కవల పిల్లలను ఎత్తుకెళ్లిన కోతులు..శిశువు మృతి

    February 14, 2021 / 11:45 AM IST

    Monkies picked up the twins : తమిళనాడులో కోతి చేష్టలు ఓ శిశువు ప్రాణం తీశాయి. ఇంట్లో పడుకోబెట్టిన కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి.. ఒకరిని కందకంలో విసిరేసి, మరొకరిని ఇంటి పైకప్పుపై వదిలేసి వెళ్లాయి. ఒక పాప చనిపోగా మరోపాప ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన

    నీకూతురు బదులు నువ్వు వీడియో కాల్ లోకి రా….మహిళను వేధించిన యువకుడు అరెస్ట్

    February 13, 2021 / 05:29 PM IST

    Tamilnadu Man arrested for sending personal photos of a girl to her mother : కరోనా లాక్ డౌన్ సమయంలో అన్ని కార్యకలాపాలు మూతపడ్డాయి. అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. కొన్నాళ్లకు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. పిల్లల చదువుకోసం తల్లితండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. చాలామంది వాటిని �

    బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. 15కు పెరిగిన మృతుల సంఖ్య

    February 13, 2021 / 10:44 AM IST

    Explosion at a fireworks factory : తమిళనాడులో మరోసారి బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు కల్లోలం సృష్టించింది. ప్రమాదంలో 15 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశార�

    వేటకెళ్లిన ఘనులు: అడవిపంది అనుకుని స్నేహితుడ్ని కాల్చేసిన వైనం..

    February 13, 2021 / 08:45 AM IST

    Tamilnadu man assassinated his friend  wild boar : తమిళనాడులో ఇద్దరు స్నేహితులు కలిసి వేటకెళ్లారు. నాటు తుపాకులతో వేటకెళ్లిన ఘటనలో ఓ స్నేహితుడు మరో స్నేహితుడ్ని అడవిపంది అనుకుని పొరబడి తుపాకీతో కాల్చేసిన విషాద ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వేటకు వెళ్లి అడవిపంద

    తమిళనాడు రాజకీయాల్లో మన్నర్‌గుడి మాఫియా.. శశికళ బలం అదే?

    February 10, 2021 / 12:44 PM IST

    SASIKALA: అన్నాడీఎంకే పార్టీని తన అధీనంలోకి తెచ్చుకుంటానని చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెడతానని, అన్నాడీఎంకేను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరంటున్న బహిష్కృత నేత శశికళ.. ఆదాయానికి మించిన ఆస్

    శశికళకు రజనీకాంత్ ఫోన్

    February 9, 2021 / 07:07 PM IST

    Rajinikanth ఏఐఏడీఎంకే బహిషృత నాయకురాలు వీకే శశికళకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. శశికళ ఇటీవల కరోనాని జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినవారిలో మొదటివ్యక్తి రజనీకా�

    నేవీ ఆఫీసర్ చెన్నైలో కిడ్నాప్ – ముంబై సమీపంలోని అడవుల్లో సజీవ దహనం

    February 8, 2021 / 03:00 PM IST

    Jharkand navy officer kidnapped from chennai, burnt alive by kidnappers in palghar :  తమిళనాడులోని చెన్నై విమానాశ్రయం నుంచి నేవీ ఆఫీసర్ ను కిడ్నాప్  చేసిన దుండగులు వారు అడిగిన రూ.10 లక్షలు ఇవ్వలేదని అతడ్ని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది.  మహారాష్ట్రలోని  పాల్ఘర్ ఎస్పీ జాన్ దత్తాత్రేయ షిండే చ

10TV Telugu News