Home » tamilnadu
తమిళనాడులో తండ్రీ, కుమారుల పోలీసు కస్టడీ మృతి ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన న్యాయమూర్తి అనూహ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తూత్తుకుడిలో మొబైల్ షాపు యజమానులైన పి.జయరాజ్ (59), కుమారుడు బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన దేశ
తమిళనాడులో దారుణం జరిగింది. శోభనం రోజే భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి.. భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరువల్లూరు జిల్లా మింజూర్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నీతావసన్(24), సంధ్య(20) దగ్గరి బంధువులు. వీరిద్దరికి బుధవారం (జ�
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోయంబేడు మార్కెట్ వణుకు పుట్టిస్తోంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన కోయంబేడు కరోనా వైరస్ కు కేంద్రంగా మారింది. చెన్నై శివారులో విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్ నుంచే కరోనా విస్తరిస్తోంద
ప్రేమించిన ప్రియుడు బిజీగా ఉండటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేసింది ప్రియురాలు. కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు చెప్పిన టైం కు రాలేక పోయాడు. మనస్తాపం చెందిన ప్రియురాలు సూసైడ్ చేసుకుంది. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శరణ్య(22) �
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటినుం�
ప్రేమలో మాధుర్యం ప్రేమించిన వాళ్లకే తెలుస్తుందిట.. ప్రేమ కాన్సెప్ట్ తో ఎన్నిసినిమాలు వచ్చాయో…ఎన్నికావ్యాలు, నవలలు వచ్చాయో చెప్పలేము. టిక్టాక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించిన యువతి….. అతడి కోసం 200 కిలోమీటర్లు నడిచి వచ్చింది. తం
ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం...చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో పోలీసులను ఆశ్రయి�
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�