tamilnadu

    పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు ఆత్మహత్య

    July 14, 2020 / 03:32 PM IST

    పచ్చని పందిట్లో పెళ్లైన 5వరోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో జరిగింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటైన ఆ జంటలో వధువు ఆత్మహత్య చేసుకునే సరికి ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. తిరుపూర్ జిల్లా త�

    అద్దె అడిగినందుకు యజమాని గొంతు కోసి చంపాడు

    July 11, 2020 / 12:03 AM IST

    చిన్నపాటి ఘర్షణలే ప్రాణాలు తీసే వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో నేరాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు కిరాయిదారు… యజమాని గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన కాంచిపురంలోన

    కరోనాను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన మారియమ్మన్ దేవత

    July 9, 2020 / 06:40 PM IST

    కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు యారియమ్మన్ దేవతను రంగంలోకి దింపారు తమిళనాడులోని ఓ గ్రామ ప్రజలు. అదేంటీ..దేవత ఏంటీ కరోనాను కట్టడి చేయటమేంటీ అను డౌట్ వస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడులో కరోనా కేసుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. మాస్�

    పద్మశ్రీకి అర్హుడే : 30ఏళ్లుగా దట్టమైన అడవిలో రోజూ 15 కి.మీ నడిచి వెళ్లి ఉత్తరాలు డెలివరీ చేసిన పోస్టుమ్యాన్

    July 9, 2020 / 03:49 PM IST

    దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్‌ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అం�

    కరోనా కట్టడిలో కార్పోరేషన్ ఏఈ ప్రేమ పాఠాలు

    July 9, 2020 / 01:19 PM IST

    కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు కూడా కృషి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించటం చేస్తున్నాయి. కొన్ని సంస్ధలు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాయి. కరోనా కట్టడి విధుల్లో ఉన్న చెన్నై కార్పోరేషన్ కు చెందిన అసిస్టెంట్

    తమిళనాడులో జూలై 13 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసులు

    July 9, 2020 / 11:48 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది.

    మాస్క్ పరోటాలు వచ్చేశాయి

    July 8, 2020 / 07:18 PM IST

    తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని ఒక రెస్టారెంట్ మాస్క్ పరోటాలు తయారుచేసింది. కరోనా వైరస్ గురుంచి జనాల్లో అవగాహన కల్పించేందుకే ఈ విధంగా పరోటా మాస్క్ లను చేసినట్లు మాస్క్ పరోటా’ సృష్టికర్త కె. ఎల్. కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మార్కెట�

    సర్టిఫికెట్ కోసం : 70 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన 73 ఏళ్ల దివ్యాంగ వృద్ధుడు

    July 7, 2020 / 01:27 PM IST

    లాక్‌డౌన్‌తో జీవితాలు తల్లక్రిందులైపోయాయి. బతుకులు భారంగా మారిపోయాయి. చేయటానికి పనిలేక..చేతిలో చిల్లిగవ్వలేక తమిళనాడులోని 73 ఏళ్ల వృద్ధుడు సహాయం కోసం ఏకంగా 70 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన దయనీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా కాలంలో �

    భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు, 442 మరణాలు, తమిళనాడులో లక్ష దాటాయి

    July 4, 2020 / 10:45 AM IST

    దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో 20వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. గ‌డిచిన 24గంట‌ల్లో 22వేల 771 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల

    మాయమాటలు చెప్పి బాలికను రేప్ చేసి హత్య చేసిన దుండగుడు

    July 3, 2020 / 05:48 PM IST

    తమిళనాడులోని పుదుక్కోటైలో దారుణం జరిగింది. ఏడేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, హత్యచేశాడో దుండగుడు. పుదుక్కోటై జిల్లాలోని ఎంబాల్ గ్రామంలోని చెరువులో ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు.  �

10TV Telugu News