Home » tamilnadu
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీలు చేస్తున్నార
టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో జరిగింది గుర్తు చేసుకుని బాధ పడ్డాడు. నాడు జరిగిన ఘటన తనను షాక్ కు గురి చేసిందన్నాడు. ఇప్పటికీ తనకు బాధ కలుగుతుందని వాపోయాడు. అసలేం జరిగిందంటే, ఐపీఎ�
కన్న బిడ్డ ఆకలి కంటే పడక సుఖమే ముఖ్యం అనుకుంది ఓ మహాతల్లి. ప్రియుడితో ఉన్నప్పుడు ఆకలితో ఏడ్చాడని కన్న బిడ్డను కసి తీరా కొట్టింది. ఆదెబ్బలకు బిడ్డ కన్నుమూశాడు. తమిళనాడు, కోయంబత్తూరు
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
జర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే ఇప్పుడు చెన్నైలో 
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై పెద్ద సంఖ్యలో బయటకు పంపిన విషయం తెలిసిందే. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం.
ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్
ప్రేమ పేరుతో 9 వతరగతి చదివే బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో కోవై పోలీసులు 7 గురుని అరెస్టు చేశారు. కోవై కి చెందిన భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె (15) అదే ప్రాంతంలో ఉన్న స్కూల్లో 9వతరగతి చదువుతోంది. బాలికకు కడుపునొప్పి రావటంతో తల్లితండ్రులు ఆది�
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి