Home » tamilnadu
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
టీవీ సీరియల్స్ ప్రభావమో… పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావమో తెలీదు కానీ సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ కొత్తగా ఏదో కావాలనే తాపత్రయం. దేనికీ తృప్తి లేని జీవితాలు. అవి ఆస్తిపాస్తులు కావచ్చు. నగలు నట్రా కావచ్చూ… టీవీ సీరియల్ లో ఉండే పాత్రధారుల్లా
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ మైకం.. మర్డర్లకు దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం కోసం కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్
కిక్కు కోసం మందుబాబులు తెగిస్తున్నారు. ఒక్క క్వార్టర్ ఇవ్వండి అంటూ బతిమిలాడుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ తర్వాత అమాంతం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో అన్నీ బంద్ అయిపోయాయి. చుక్క మందు లేకపోవడంతో మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. తెలంగాణ ర�
ప్రేమించి పెళ్లి చేసుకుంది…మొగుడు కొనిచ్చిన కొత్త ఫోన్ తో టిక్ టాక్ వీడియోలు చేసింది. దీంతో విపరీతంగా అభిమానులు పెరిగారు. వారిలో కొందరితో పరిచయాలు పెంచుకుని… వివాహేతర సంబంధం పెట్టుకుంది. వ్యవహారం బయటపడటంతో భర్త చేతిలో హతమై జీవితాన్న
అక్రమ సంబంధాల వల్ల మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తెలిసి కూడా ప్రజలు వాటివైపే ఆకర్షితులవటం చూస్తుంటే సమాజం ఎటుపోతోందో అని భయం వేస్తుంది. దీని వలన కుటుంబాలు కూలిపోతున్నాయి, మనుషుల మధ్య పొరపొచ్చలు వస్తుంటాయి. మాటా మాటా పెరుగుతుంది. �
తమిళ చిత్ర పరిశ్రమ నటీనటులు మానవత్వం మరచిపోయారని ఆర్.కె.సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు..
భారత్ లో కరోనా(COVID-19)కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువౌతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సడెన్ గా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 21 రోజ�
సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొం�