Home » tamilnadu
టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందటం.. స్మార్ట్ ఫోన్ లు చేతిలో కొచ్చాక వాటిలో ఏర్పడ్డ గ్రూపులతో కొత్త పరిచయాలతో ప్రజలకు మంచి ఎంత జరుగుతోందో…. చెడు కూడా అంతే జరుగుతోంది. పెళ్లైన 37 ఏళ్ళ యువతితో వాట్సప్ లో చాటింగ్ చేసిన య�
వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీళ్లు సన్నిహితంగా ఉన్న సమయంలో చూసిన మహిళ బంధువును వారిద్దరూ హత్య చేసారు.అనంతరం పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డారు. తమిళన�
కంచె చేను మేసిన చందంగా ఇద్దరు పోలీసులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి….ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి….. రియల్ గా ఆయన్ని కలవటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటోంది….నటి మీరా మిథున్. ఇంతకీ ఆమె ఎవరినీ కలవాలనుకుంటోందనుకుంటున్నారు….. వివాదాస్పద స్వామి నిత్యానందను. అవును మీరు విన్నది నిజమే. మ�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలైపోతున్నాయి. వ్యాపారస్తులు కోట్లలో నష్టాలు చవి చూస్తున్నారు. ఇది పౌల్ట్రీ రంగానికి తాకింది. ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ బ్రాయిలర్ కోళ్ల ద్వారా వ్యాపిస్తుందం�
విశృంఖల శృంగారం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రకటనలు ఇస్తూ ఉంటుంది….సుఖవ్యాధులు వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇలాంటి ప్రకటనలు ఇస్తుంది. కానీ విశృంఖల శృంగారానికి అలవాటు పడిన తమిళనాడు కు చెందిన మహి
అనుమానం పెనుభూతమైంది. అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే
కన్నతల్లి రుణం ..ఉన్నఊరు రుణం తీర్చుకోమని పెద్దలు చెపుతుంటారు. పుట్టిన గడ్డపై మమకారంతో ఆప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనుకున్నాడు ఓ జిల్లా సబ్ కలెక్టర్. అందులో భాగంగా తన పెళ్ళికి అడిగిన వరకట్నం కోరిక విని పలువురు వధువుల తల్లితండ�
తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. చేస్తున్నది తప్పు అని తెలిసినా ఆగడం లేదు. తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు