Home » tamilnadu
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిభ్రవరి 24 సోమవారం కుటుంబ సమేతంగా 2 రోజుల భారత పర్యటనకు విచ్చేశారు. అహమ్మదాబాద్ లోని సర్దార్ వల్లాభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్�
పెళ్లై అందమైన భార్య ఇంట్లో ఉన్నా వయస్సు మళ్లిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆస్తులన్నీ ఆంటీ పేర రాసేస్తున్నాడని వాపోయింది ఒక రాజకీయ నాయకుడి భార్య. ఇన్నాళ్లు గుట్టుగా బయట సాగిన వ్యవహారం ఇప్పుడు ఇంటిలోకి వచ్చి భార్య ముందే ఆంటీతో సరసాలా
సీరియల్ చూడటంలో మునిగిపోయిన ఓ మహిళ.. మంటల్లో చిక్కుకుని మరణించింది.
చెన్నైలో పాపులర్ యాంకర్ మణిమేఘలై ఇంట్లో కుక్కర్ పేలింది..
మానసిక ప్రశాంతతకోసం చాలామంది తమకున్న కొద్దిపాటి సమయాన్ని దైవ ధ్యానం లో గడపటమో… సేవా కార్యక్రమాలకు వెచ్చించటమో..దీన జనోధరణ కోసమో కేటాయిస్తూ ఉంటారు. అదే బడా బడా పారిశ్రామకి వేత్తలు విదేశాలకు టూర్ కు వెళ్లి తమ తమ ఫ్యామిలీస్ తో గడుపుతూ&
గుజరాత్ లో అధికారంలో ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ అనే చెప్పాలి కాబోలు ఇక నుంచి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఆయనకు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గోడలు కడుతుందట గుజరాత్ లోని కాంగ్రెస్ సర్కార్. గుజరాత్ లో కాంగ్రెస్
ఎదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని అవ్వాలంటే అక్కడ మనకు తెలిసినోడు ఎవరైనా ఉంటే బాగుండు…త్వరగా పనవుతుంది అనుకుంటాం… అలాగే బ్యాంకుల్లోనూ అంతే…. ఎక్కువ సేపు క్యూలో నిలబడకుండా పనవటం… అవసరం ఐతే బ్యాంకు లోను కావాల్సివచ్చినప్పుడు త్వరగా పని అ
తమిళనాడు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24మంది చనిపోయారు. తిరుపూరు జిల్లా అవినాశిలో కేరళ ఆర్టీసీ బస్సును కంటైనర్
మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని… బ్లాక్ మెయిల్ చేసిన మహిళ చివరికి ఆ బాలుడి చేతిలో కన్నుమూసిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. జనవరి 14న జరిగిన ఈహత్యకేసులో నిందితుడు 15 ఏళ్ల బాలుడని తేలటంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు విచారణ�
విశాఖ మన్యంలో పండిన కాఫీ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో పాగా వేసింది. భారత ప్రజల మనసు దోచుకున్న కాఫీ పారిస్ ప్రజల మనసూ దోచుకుంది. ఎంతలా అంటే అరకు కాఫీ తాగనిదే రోజు గడవనంతగా… కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజ�