Home » tamilnadu
తమిళనాడులో దారుణం జరిగింది. బాయ్ఫ్రెండ్ను చితకబాది, కత్తితో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ చిక్కుల్లో పడ్డారు. ద్రావిడ పితామహుడు, సంఘ సంస్కర్త.. పెరియార్పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన్న ఇబ్బందుల్లో పడేశాయి. జనవరి నెల 14 న జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన పెరియార్ ప�
తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. మదురై జిల్లాలోని అవనియాపురంలో 700 ఎద్దులు,730మంది బుల్ క్చాచర్ప్(ఎద్దులను పట్టుకునే
కన్యాకుమారి జిల్లాలోని చెక్పోస్టులో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విల్సన్ను తీవ్రవాదులు చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండగా.. నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లుగా పోలీసులు భాదిస్తున్నారు.
సీఏఏ-పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతరేకంగా వివిధ కోర్టుల్లో దాఖలైన అన్నీ పిటీషన్లను జనవరి 22 న విచారించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. పలు కోర్టుల్లో ఈఅంశంపై పిటీషన్లు దాఖలు చేసిన అందరికీ సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సీఏఏక�
తమ అభిమాన హీరో సినిమా విజయం సాధించటానికి అభిమానులు చేసే పనులు ఒక్కోసారి ఒళ్లు గగ్గుర్పొడుస్తాయి. తమిళసూపర్స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం జనవరి 9 గురువారం నాడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మధురైలో రజనీ అభిమాన�
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మోటార్ వాహన చట్టం తీసుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ దీని లక్ష్యం. చాలావరకు
నేరం చేసిన వారిని జైల్లో ఉంచుతారని అందరికి తెలుసు. పురుషులైతే మగవాళ్ల జైల్లో.. మహిళలైతే స్త్రీల జైల్లో ఉంచుతారు. ఇద్దరికి వేర్వేరు కారాగారాలు ఉన్నాయి. ఇక 18 ఏళ్లు
స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంటే ప్రజలు పేపరు, పుస్తకం చదివే అలవాటును మర్చిపోతున్నారు. ఇంకొందరైతే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు టీవీ కూడా చూడటంలేదు. అంతగా స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో పెన వేసుకుపోయాయి. పుస్తకం చదివే అలవాటు క్ర
బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది.