tamilnadu

    తమిళనాడులో స్టాలిన్ ను ప్రశాంత్ కిషోర్ గెలిపించబోతున్నారా..?

    December 3, 2019 / 01:31 PM IST

    ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం

    హ్యాట్సాఫ్ : పాముల బావిలో దిగి నెమలిని రక్షించిన యువకుడు

    December 2, 2019 / 11:16 AM IST

    బావిలో పడిపోయిన నెమలి కోసం ప్రాణాలకు తెగించించి దిగాడు ఓ యువకుడు. అది తమిళనాడు రాష్ట్రంలోని ఓ వ్యవసాయ బావి. బావిలో 30 అడుగుల లోతు వద్ద నీరు ఉన్న్ ఆ బావిలో ఎన్నో పాములు ఉన్నాయి. ఈత వచ్చినవారు కూడా ఆ బావిలో దిగాలనే సాహసం చేయరు.అందులో ఉంటే పాములకు �

    భారీ వర్షాలు…నాలుగు ఇళ్లు కూలి 17మంది మృతి

    December 2, 2019 / 11:03 AM IST

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో  నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �

    భారీ వర్షాలకు కూలిన భవనం : 15 మంది మృతి

    December 2, 2019 / 03:56 AM IST

    తమిళనాడులోని కోయంబత్తూరు, మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం తెల్లవారు ఝూమున  3గంటల ప్రాంతంలో   ఒక పెద్ద భవనం కూలి 15 మంది మరణించారు. ఘటన జరిగినప్పుడు వారంతా నిద్రలో ఉండటంతో వారంతా అక్కడి క

    మరో దారుణం…11ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

    December 1, 2019 / 10:14 AM IST

    మహిళలపై దారుణాలు ఆగడం లేదు. మానవరూపంలో ఉన్న కొన్ని మృగాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఇటీవల వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ ఘటన మరువకముందే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో మహిళలపై జరుగుతున

    భారీ వర్షాలతో స్కూళ్లు, కాలేజీలు మూసివేత

    November 29, 2019 / 02:27 AM IST

    తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో  విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో�

    కానిస్టేబుల్ ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియురాలు

    November 25, 2019 / 07:59 AM IST

    పుట్టుకతో  వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని పెద్దలు సామెత చెపుతుంటారు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన కానిస్టేబుల్ ని చివరికి అతడి ప్రియిరాలే పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళితే …తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వెంకటేష్(31

    రజినీకాంత్ సంచలన కామెంట్స్

    November 21, 2019 / 03:09 PM IST

    తమిళ రాజకీయాల్లో హీరో రజినీకాంత్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారంటూ రజనీ సంచలన కామెంట్స్ చేశారు.

    కూతుర్ని సజీవ దహనం చేసి..తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి

    November 20, 2019 / 06:40 AM IST

    తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందంనే కోపంతో కన్నతల్లి కూతుర్ని కడతేర్చింది. కూతుర్ని కిరసనాయిల్ పోసి తగల బెట్టి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్�

    కమల్‌హాసన్‌తో కలిసి పనిచేస్తానన్న రజినీకాంత్

    November 19, 2019 / 03:50 PM IST

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తమిళ స్టార్లు రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నారు. రజినీకాంత్‌ ఓకే అంటే.. అతనితో కలిసి పనిచేసేందుక రెడీ అంటూ ముందుగా కమల్‌ హాసన్‌ ప్రతిపాదన ప

10TV Telugu News