Home » tamilnadu
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ర్యాలీ నిర్వహించిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సోమవారం ర్యాలీ నిర్వహించి�
సాధారణంగా టీ పొడి ధర ఎంతుంటుంది.. అంటే.. మంచి క్వాలిటీది అయితే కిలో రూ.500 లేదా వెయ్యి రూపాయలు ఉండొచ్చు. మరీ స్పెషల్ టీ పొడి అయితే ఓ రూ.5వేల వరకు
తమిళనాడు రాష్ట్రంలో అశ్లీల వీడియోలను అదే పనిగా చూసే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది ఎక్కువ సమయం అశ్లీల వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అడిష�
ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన పలువురు రాజకీయ నాయకులతో సహా 30 మందిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇంటర్ నెట్ లో బాలికల లైంగిక వీడియోలు డౌన్ లోడ్ చేయటం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రధమ స్ధానంలో ఉందని అమెరికా నుంచి భారత ప్�
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు,మేధావులు పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ 625మంది మేధావులు కేంద్రప్రభుత్వానికి విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లు
తన ప్రేమను అంగీకరించలేదనీ..మరొకరితో పెళ్లికి సిద్ధపడిందనే అక్కసుతో ఓ యువతికి తాళి కట్టేశారు ఓ యువకుడు. బస్సులో వెళుతుండగా అదే బస్సు ఎక్కిన సదరు యువకుడు ఆమె మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లా ఆంబూరు శాండ్�
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఉన్నఊళ్లో ఉద్యోగం దొరక్క పోవటంతో మహిళ అవతారం ఎత్తి పక్క ఊరులో పాచి పని చేసుకుని వృధ్ధ దంపతులను పోషిస్తున్నాడో వ్యక్తి.తమిళనాడులోని మధురై లో ఓ వ్యక్తి గత ఆరునెలలుగా ఆడవేషం ధరించి ఇళ్ళల్లో పాచి పనులు
బ్యాంకు అధికారులు లోన్ మంజూరు చేయలేదని వారిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని కెనరాబ్యాంక్ బ్రాంచ్ లో వెట్రివేల్ అనే వ్యక్తి కోటి రూపాయలు రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. రుణానికి ష్యూరిటీగా �
తమిళనాడు ఈరోడ్ లోని బూర్గూర్లో ఓ గర్భిణిని 6 కిలో మీటర్ల దూరం గుడ్డతో చేసిన కావడిలో మోసుకెళ్లిన దుస్థితి నెలకొంది. అంబులెన్స్ సదుపాయాలు ఉన్నా సరైన రోడ్లు లేకపోవడంతో గర్భిణీ ని 6 కిలోమీటర్ల దూరం గుడ్డతో చేసిన ఊయలలో ఇద్దరు వ్యక్తులు మో
దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల