Home » tamilnadu
తమిళనాడులో దోమ తెరల తయారీ కంపెనీ యజమాని నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపి లెక్కల్లో చూపని కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కరూర్ జిల్లా సెమ్మడైలో శివస్వామి అనే వ్యక్తికి శోభికా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దోమ త
పాతికేళ్లు దాటాయో లేదో కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడో ప్రబుధ్దుడు. ఇందుకోసం ఏకంగా నకిలీ విలేకరి, ఎస్.ఐ. అవతారాలెత్తాడు. ఒక బంగారం కొట్టు యజమాని నుంచి కోటి రూపాయలు కాజేసే ప్రయత్నంలో..తనముఠాతో సహా అడ్డంగా బుక్కయి పోలీసులకు దొరికి ప�
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం పలు చిత్ర విచిత్రమైన ఘటనల గురించి వింటున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే ఫైన్ పడుతుంది. ఈ విషయం తెలిసిందే. కానీ బైక్ ను నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి పోలీసులు రూ1000 ఫైన్ వేసారు పోలీసులు. పైగా ఆ బైకుకు ఇం�
తమిళనాడులో దారుణం జరిగింది. ఇటీవల చెన్నైలో బైక్ వెళ్తున్న శుభశ్రీ అనే యువతి అధికార పార్టీ హోర్డింగ్ పైన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే కోయంబత్తూరులో మరొకటి జరిగింది. అధికార అన్నాడీఎంకే పార్టీ జెండా పోల్ కారణంగ�
ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతుంటారు జనం. ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు ఎంత దూరం అయినా సరే వెళ్లి షాపింగ్ చేస్తారు. ప్రజల నాడి తెలుసుకున్న వ్యాపారులు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ కష్టమర్లను ఆకట్టుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో
‘జిందగీ నా మిలేగీ నా దోబారా’ సినిమాలో స్పెయిన్లో జరిగే ‘లా టమాటినా ఫెస్టివల్’ గురించి చూశాం. టామాటాలను విసురుకుంటూ వాటి గుజ్జుతోనే పండుగ జరుపుకుంటారు. సరిగ్గా అలాంటిదే దక్షిణ భారతదేశంలో జరిగే గోరె హబ్బా పండుగ. ఇక్కడ టమాటాలకు బదులు ఆ�
దివ్యాంగుల కోసం మద్రాస్ ఐఐటీ ఓ అద్భుతమైన వీల్ చైర్ ను తయారు చేసింది. సాధారణంగా కాళ్లు..నడుము సరిగా పనిచేయని దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోపెట్టాలన్నా..లేపాలన్నా..ఒకరిద్దరు సహాయం చేయాలి. కానీ ఈ ఛైర్ అటువంటిది కాదు..పూర్తిగా భిన్నమైనది. ఎవర�
సెల్ఫీ..మరో ప్రాణం తీసింది. భవిష్యత్ గురించి ఓ యువతి కన్న కలలన్నీ ఆ ఒక్క సెల్ఫీ మింగేసింది. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి పాడెపై వెళ్లడం అందరి హృదయాలను కలిచివేసిన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని పట్టాభిరా
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిషృత అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మరో షాక్ తగిలింది. శశికలకు చెందిన 1,600 కోట్ల రూపాయల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఐటీ అధికారులు జప్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో పెద్ద నోట్ల సొమ్�
జీతాలు పెంచాలని,మరింత మంది డాక్టర్లను నియమించాలి,పలు డిమాండ్లతో తమిళనాడులో ప్రభుత్వ డాక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె ఏడో రోజుకి చేరింది. అయితే డాక్టర్ల సమ్మెపై ఇవాళ(అక్టోబర్-31,2019) స్పందించిన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర�