tamilnadu

    మోడీ-జిన్ పింగ్ పర్యటన తర్వాత…మహాబలిపురానికి క్యూ కడుతున్న టూరిస్టులు

    October 13, 2019 / 06:38 AM IST

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�

    పంచె కట్టిన మోడీ..మహాబలిపురంలో జిన్ పింగ్ కు స్వాగతం

    October 11, 2019 / 12:03 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. పంచెకట్టుతో మహాబలిపురానికి చేరుకున్న మోడీ.. శోర్‌ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. మోడీజిన్‌పింగ్‌ ఇరువురు కలిసి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నార�

    చెన్నైలో చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం

    October 11, 2019 / 09:22 AM IST

    చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సహా పలువురు అధికారులు జిన్ పింగ్ కు ఘన స్వాగతం పలికారు. మేలతాళాలతో స్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీసీ గ్రాండ్ చోళకు వెళ్లిన జిన్ పిం�

    సెల్ఫీకి ఫోజులిస్తూ…డ్యాంలో పడి నలుగురు మృతి

    October 8, 2019 / 09:52 AM IST

    సెల్ఫీ మరణాలు రొజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. సెల్ఫీ మోజులో పడి నిత్యం పలువురు ఏదో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కన్నా భారతదేశంలోనే సెల్ఫీ మరణాలు అత్యధికంగా నమోదవుత�

    బ్యాంకు చోరీ డబ్బుతో సినిమాలు : లలితా జువెలర్స్ దొంగ గురించి షాకింగ్ విషయాలు

    October 6, 2019 / 07:31 AM IST

    తిరుచ్చిలో జరిగిన లలితా జ్యువెలరీ చోరీ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న

    లలితా జువెలరీ దొంగ దొరికాడు : రూ.13 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

    October 4, 2019 / 01:58 AM IST

    లలితా జువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారం చోరీ చేసిన దొంగ దొరికాడు. తిరువారూర్ దగ్గర బంగారంతో దొంగ పట్టుబడ్డాడు. నిందితుడి

    వా తంబీ : చెన్నైలో మోడీ,జిన్ పింగ్ ఫ్లెక్సీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    October 3, 2019 / 07:51 AM IST

    అక్టోబర్ 11,12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నైలో సమావేశంకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలకు స్వాగతం చెబుతూ చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మమల్లాపురమ్ �

    కాపురానికి పంపండి…మెడలో బాంబులతో భయపెట్టిన భర్త

    September 23, 2019 / 02:04 PM IST

    భార్యను కాపురానికి పంపాలని ఓ భర్త మెడలో నాటు బాంబులు వేసుకుని అత్తమామలను భయపెట్టిన ఘటన తమిళనాడులో జరిగింది.  జరిగింది. భార్యను కాపురానికి పంపకపోతే మెడలో వేసుకున్న బాంబులు పేల్చుసుకుంటాను.. శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంటానని

    ఫేస్ బుక్ ఉందని బరితెగిస్తే ఎలా? : మహానేతను అవమానించి పారిపోయాడు

    September 20, 2019 / 12:34 PM IST

    సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టి, ఇతరులను అవమానిస్తే వారిపై  వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ప్రజలు.. కోందరి పట్ల తమకున్న వ్యతిరేకతను ప్రకటిస్తూనే ఉన్నారు. తమిళనాట సామాజిక సంస్కర్

    బిగ్ బ్రేకింగ్ : 19న దేశవ్యాప్తంగా లారీల సమ్మె

    September 17, 2019 / 10:06 AM IST

    సెప్టెంబర్-1,2019నుంచి అమల్లోకి వచ్చిన మోటర్ వెహికల్స్ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీగా ఫైన్ లు విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లారీలు నిలిచిపోనున్నారు. దేశవ్యాప్త లారీల సమ్మెకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ�

10TV Telugu News