tamilnadu

    తగ్గిన ఉష్ణోగ్రతలు…ఇక వరుణుడి వంతు

    May 14, 2019 / 03:07 AM IST

    కొన్ని రోజులుగా నిప్పులు కక్కుతున్న భానుడు కాస్త శాంతించాడు. మరో రెండు, మూడు రోజులు ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాడు. అయితే అకాల వర్షాల రూపంలో వరుణుడు పిడుగుల వర్షాన్ని కురిపించనున్నాడు. తెలంగాణ నుంచి కొమరిన్‌ ప్రాంతం వర

    స్టాలిన్ తో ముగిసిన కేసీఆర్ భేటీ

    May 13, 2019 / 02:30 PM IST

    డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నైలోని అళ్వార్‌ పేటలోని స్టాలిన్ నివాసంలో ఇవాళ(మే-13,2019) వీరి భేటీ జరిగింది. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌ బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ ఎస్ తరపు�

    కమల్ హాసన్ నాలుక కోసేయాలి : మంత్రి బాలాజీ

    May 13, 2019 / 02:04 PM IST

    హిందూ టెర్రర్ పై మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన వాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు మంత్రి కే.టీ.రాజేంద్ర బాలాజీ తప్పుబట్టారు.హిందువులపై వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్ నాలు�

    ఆస్కార్ కు నామినేట్ అయిన ఇండియన్ షార్ట్‌ఫిల్మ్

    May 11, 2019 / 01:49 PM IST

    దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ఓ లఘుచిత్రం 2020 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. లఘుచిత్రం పేరు కమలి. అట్లాంటా ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైన ‘కమలి’ ఆస్కార్‌కు పంపిన చిత్రాలలో షార్ట్ లిస్ట్ చేయగా ఈ చిత్రం నామి�

    తమిళనాడు : వానల కోసం పూజలు

    May 10, 2019 / 01:40 PM IST

    చెన్నై : నీటి కొరతతో అల్లాడుతున్న తమిళనాడు వాసులను ఆదుకోటానికి  ప్రభుత్వం వరుణ యాగాలు చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ వరుణ జపాలు, యాగాలు చేయాలని ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో పండితు�

    అబ్దుల్ కలాంకి కేసీఆర్, కేటీఆర్ నివాళి

    May 10, 2019 / 03:54 AM IST

    తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సందర్శించారు. అనంతరం కలాంకు  నివాళులర్పించారు.  అనంతరం కలాం మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెమోరి�

    తమిళనాడులో దారుణం : నడిరోడ్డుపై హత్య

    May 7, 2019 / 02:37 AM IST

    తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై హత్య జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీని పోలీసులు రిలీజ్ చేశారు. అందులో

    తమిళనాడులో రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి 

    May 6, 2019 / 03:58 PM IST

    వేలూరు : చెన్నై బెంగుళూరు జాతీయ రహదారిపై  వేలూరు పరిధిలోని అంబూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఉన్నారు. ఆగి ఉన్న కంటెయి�

    వింత దూడ : చాప..దిండు ఉన్న చోటే నిద్ర

    May 2, 2019 / 03:39 AM IST

    ఓ దూడ వింత వింతగా ప్రవర్తిస్తోంది. మనిషిలాగే వ్యవహరిస్తుండడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరులో ఇది చోటు చేసుకుంది. వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు ఆవు ఉంది. ఈ ఆవు ఇటీవలే మగ దూడకు జన్మనిచ్చింది. దీన�

    తమిళనాడులో రోడ్డు ప్రమాదం : చిన్నారితో సహా ఐదుగురు మృతి

    April 30, 2019 / 06:46 AM IST

    రోడ్డు ప్రమాదాలు వార్త వినని రోజంటు లేదంటే అతిశయోక్తి కాదు. ఏదోక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతు�

10TV Telugu News