Home » tamilnadu
సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) ఉదయం చెన్నై
ప్రియురాలు మాట్లాడడం లేదని ఓ ప్రేమికుడు తన మణికట్టును కోసుకుని.. రక్తాన్ని బీర్బాటిల్లో నింపి ఆమెకు బహుమానంగా పంపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అన్నింటా ఇమిడిపోతాడు గణపయ్య. వినాయకచవితికి గణనాథులను విభిన్నరకాలుగా తయారు చేస్తుంటారు. స్వీట్స్ తో, కూరగాయలు, పూలు,పండ్లు, చెరుకుగడలు,రుద్రాక్షలు,నాణాలు, డబ్బులు ఇలా ఒకటేమిటి…లంబోదరుడు విగ్రహాలను తయారు చేస్తుంటారు. కానీ మట్టితో పూజించ
భారత్ లో ఎంతోమంది పేదలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. స్కూల్లో చదువుకుంటునే ప్రభుత్వం పెట్టే మధ్యాహ్నా భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు స్కూల్ వచ్చే ఈ పేద పిల్లలంతా మధ్యాహ్నాం 1 గంటకు పెట్టే భోజన సమయం వరకూ ఖాళీ కడుపుతోనే
ష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి చొరబడినట్టు కేంద్ర నిఘావర్గాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో హై అలర్ట్
లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
మియాపూర్ పోలీసులు శుక్రవారం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేశారు. తమిళనాడులోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్న ప్రదీప్(మారు పేరు) మహిళల నగ్న ఫొటోలను సేకరించడం, ఆ తర్వాత వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ కోరిక తీర్చుకునేవాడు. మియాప�
ప్రతీ మనిషికీ కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు గూడు, తినేందుకు తిండి ఉండాల్సిందే. ఇది ప్రతీ మనిషి హక్కు. కానీ దేశంలో ఎంతోమంది జానెడు కడుపు నింపుకునేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. ఉండటానికి గజం జాగా లేక..చెట్లకింద..ఫుట్ పాత్ లమీదే కాలం వెళ్ల