tamilnadu

    ఏ క్షణమైనా రైళ్లలో ఉగ్రదాడులు : దక్షిణాది రాష్ట్రాలకు వార్నింగ్

    April 27, 2019 / 02:35 AM IST

    దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన  ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడు�

    ముందుకొస్తుందట : చెన్నైకి సముద్ర ముప్పు

    April 22, 2019 / 05:51 AM IST

    తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట.

    దేవుడు ఆదేశించాడు : అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

    April 19, 2019 / 11:20 AM IST

    అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి తాను సిద్దమన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే తాను రెడీగా ఉన్నానని శుక్రవారం(ఏప్రిల్-19,2019)రజనీ తెలిపారు.తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 18అసెంబ్�

    ఓటు కోసం క్యూలో : పోలింగ్‌లో ఇద్దరు ఓటర్లు మృతి

    April 18, 2019 / 11:26 AM IST

    తమిళనాడులో ఓటు వేసేందుకు వెళ్లిన ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఈ ఘటన ఎరోడ్, సాలెం లోక్ సభ నియోజవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగింది. 

    గాడిదలకు హీరోల పేర్లు : EVM ల రవాణా

    April 18, 2019 / 07:17 AM IST

    ఆ గాడిదలకు స్టార్ సినిమా హీరోల పేర్లు పెట్టారు. అంతేనా ఆ గాడిదతోనే ఎన్నికల మిషన్లు ఈవీఎంలను మోయించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు  ఈసీ అధికారులు. మరేం చేస్తారు చెప్పండి. రోడ్డులే లేని ప్రాంతమాయె. మరి రోడ్డు లేకుంటే వాహనాలు ఎలా నడుస్తాయి

    ఓటు వేసిన CM కుమారస్వామి, కనిమొళి

    April 18, 2019 / 04:06 AM IST

    దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భా�

    ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు 

    April 18, 2019 / 03:49 AM IST

    లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు..95 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైన క్రమంలో ప్రముఖ రాజకీయనేతలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక

    ఓటేసిన సూపర్ స్టార్: ఓటేయాలని పిలుపు

    April 18, 2019 / 02:35 AM IST

    రెండవదశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెలబ్రిటీలు ఉదయమే పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చేస్తున్నారు. తమిళనాడులో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్�

    OMG : తమిళనాడులో 1,381 కేజీల బంగారం స్వాధీనం

    April 17, 2019 / 03:46 PM IST

    తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తు�

    ఓటుకి నోటు : ఒక్కొక్కరికీ రూ.300.. కోటిన్నర పట్టివేత

    April 17, 2019 / 06:41 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోడానికి అధికారులు చేస్తున్న దాడులు తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.

10TV Telugu News