Home » tamilnadu
దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడు�
తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట.
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి తాను సిద్దమన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే తాను రెడీగా ఉన్నానని శుక్రవారం(ఏప్రిల్-19,2019)రజనీ తెలిపారు.తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 18అసెంబ్�
తమిళనాడులో ఓటు వేసేందుకు వెళ్లిన ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఈ ఘటన ఎరోడ్, సాలెం లోక్ సభ నియోజవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగింది.
ఆ గాడిదలకు స్టార్ సినిమా హీరోల పేర్లు పెట్టారు. అంతేనా ఆ గాడిదతోనే ఎన్నికల మిషన్లు ఈవీఎంలను మోయించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు ఈసీ అధికారులు. మరేం చేస్తారు చెప్పండి. రోడ్డులే లేని ప్రాంతమాయె. మరి రోడ్డు లేకుంటే వాహనాలు ఎలా నడుస్తాయి
దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భా�
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు..95 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైన క్రమంలో ప్రముఖ రాజకీయనేతలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీలు తమ ఓటు హక
రెండవదశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెలబ్రిటీలు ఉదయమే పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చేస్తున్నారు. తమిళనాడులో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్�
తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తు�
సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోడానికి అధికారులు చేస్తున్న దాడులు తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.