tamilnadu

    ఏపీ సీఎం జగన్ బాటలోనే: పాదయాత్రకు రజనీకాంత్

    February 9, 2020 / 07:57 AM IST

    శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్.. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. ఎంత కేంద్రం నుంచి బీజేపీ మద్ధతు ఉందని రూమర్లు వస్తున్నా.. తానుగా నిలిచేందుకు రజనీ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏపీ సీ�

    అంతా సెట్ అయింది: ఏప్రిల్ నుంచి రాజకీయాల్లోకి రజనీకాంత్

    February 9, 2020 / 05:20 AM IST

    శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్(69).. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన రజనీ.. 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి వస్తానని అనౌన్స్ చేసినప్పటికీ ఇన్నాళ్లకు పక�

    ప్రధాని జోక్యం చేసుకోవాలి : లోక్ సభలో కియా రగడ

    February 6, 2020 / 08:07 AM IST

    కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు

    కియా ఎక్కడికి వెళ్లదు : క్లారిటీ ఇచ్చిన బుగ్గన

    February 6, 2020 / 07:51 AM IST

    కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు

    ‘కియా’మోటార్ తరలింపు అవాస్తవం: రాయిటర్స్, లైవ్ మింట్ కథనాల్ని ఖండిస్తున్నాం: ఏపీ పెట్టుబడుల శాఖ సీఎస్ రజత్ భార్గవ్

    February 6, 2020 / 07:28 AM IST

    ‘కియా’మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్తలపై ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ‘కియ’మోటార్ సంస్థ ఏపీనుంచి తరలిపోతుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ప్రచురించాయి. దీన్ని ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ �

    ఇది తింటే చాలట : కరోనా వైరస్ కు మందు కనిపెట్టామంటున్న హోటల్ ఓనర్

    February 3, 2020 / 07:53 AM IST

    చైనాలోని(china) వుహాన్(wuhan) నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్(coronaviurs) ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ తో మనుషులు పిట్టలా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపుగా 15వేలమంది ఈ వైరస్ బారిన పడినట్టుగా గణాంకాలు చెబుతున్�

    పోలీస్ నిఘాలో రామేశ్వరం..పంబన్ రైల్ బ్రిడ్జ్

    January 25, 2020 / 08:19 AM IST

    ఆదివారం జనవరి 26..గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పంబన్ వంతెన వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  పెట్రోలింగ్ తీవ్రతరం చేశారు. వంద సంవత్సరాలు దాటిన ఈ వంతెన వద్ద గార్డులు వేయి కళ్లతో కావలికాస్తున్నారు.  భారత దేశంలో సముద్రం

    రజినీకాంత్ ఆలోచించి మాట్లాడు: స్టాలిన్

    January 22, 2020 / 02:11 AM IST

    తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే.. నటుడు-రాజకీయ నాయకుడు రజినీకాంత్ ను ఆలోచించి మాట్లాడాలని సూచించింది. పెరియార్ రామసామీ పై చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీస్తున్న తరుణంలో ఈ సూచనలు చేసింది. రజినీ.. ఆయన చేసిన కామెంట్లలో తప్పులేదని తాను క్షమా�

    హెయిర్ కటింగ్ చేయించిందని కుమారుడు ఆత్మహత్య

    January 21, 2020 / 08:35 PM IST

    తల్లి తన కుమారుడికి కటింగ్‌ చేయించినందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కుంద్రతూరులో ఆదివారం చోటు చేసుకుంది.

    క్షమాపణ చెప్పేది లేదు : రజనీ కాంత్

    January 21, 2020 / 05:33 AM IST

    ద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త..పెరియార్ రామసామి పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదని తలైవర్ రజనీ కాంత్ స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని…. వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్�

10TV Telugu News