Home » tank bund
హుస్సేన్సాగర్ జనసంద్రమైంది.... కనుచూపుమేర ఎటు చూసినా జనమే... గణనాథుడి నిమజ్జనానికి జనం పోటెత్తారు. ట్యాంక్బండ్, హుస్సేన్సాగర్ పరిసరాల్లో భక్తుల కోలాహాలం నెలకొంది.
ట్యాంక్బండ్పై భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి మొదలైన నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.
ట్విన్ సిటీస్లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. గంగమ్మ ఒడికి చేరడానికి వచ్చిన వినాయకులు.. వాటిని చూడటానికి వచ్చిన జనంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. గణేష్ అడుగులు గంగమ్మ ఒడివైపు పడుతున్నాయి. వచ్చే ఏడాది 18 తలలతో కూడిన 70 అడుగుల మట్టి మహా గణేష్ ను ఏర్పాటు చేస్తామని దానం నాగేందర్ తెలిపారు.
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. పాతబస్తీ నుండి ట్యాంక్ బ్యాండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు బయలు దేరనున్నాయి.
భాగ్యనగరంలో అన్ని దారులు సాగర్ వైపే సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ కు భారీగా గణనాథులు చేరుకుంటున్నాయి.
భక్తుల నుంచి ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి తరలుతున్నాడు. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు.
ట్యాంక్ బండ్ పై మరికాస్తా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ట్రాక్స్ ఏర్పాటు, సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే ట్యాంక్ బండ్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను అనుమతించరు.
హైదరాబాద్ నగరం ఎప్పటికప్పుడు కొత్త అందాలను తనలో తెచ్చుకొని.. కోటి మందిని తనలో దాచుకొని ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. అభివృద్ధి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లే నగరంలో ఏర్పాట్లను చేయాల్స