Home » target
ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, రూ.11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించాను. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తాను. రాబోయే రోజుల్లో నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని హామీ ఇస్తున్నాను. మీ �
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా ?
ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్�
కాంగ్రెస్ పార్టీ లాగ కాకుండా ఉగ్రవాదం విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు సరిహద్దులు దాటాలంటే జంకుతున్నారని అన్నారు. 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగల�
శరద్ పవార్తో పోటీ గురించి ఫడ్నవీస్ను ప్రశ్నించగా.. ‘‘16 నియోజకవర్గాల్లో బారామతి కూడా ఉంది. బారామతిలో మేం మంచి ఓట్లే సాధించాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాం. అందుకోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర మంత్రి న�
‘‘నిజాలు మాట్లాడే వారి నాలుక కోయాలని, గొంతు నొక్కేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు అనుకుంటున్నారు. ఇందిరా విధించిన ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంతటి భయానక పరిస్థితులు లేవు’’ అని సామ్నా అభిప్రాయపడింది. 1975-77 మధ్యలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో
తాము మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని...కానీ మతం పేరుతో కొన్ని సంస్థలు కశ్మీరు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని లేఖ విడుదల చేసింది. కశ్మీరు ప్రజలకు ఏమైనా జరిగితే...ఆ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిం�
ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుంది.
టాలీవుడ్ కి పోటీగా అంతే రేంజ్ లో భారీ టార్గెట్ పెట్టుకుంది బాలీవుడ్. 3వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే టార్గెట్ తో వరుసగా సినిమాలను లైన్లో పెట్టింది. ఖిలాడీ సూర్యవంశీ ఇచ్చిన..