Home » target
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్న వైసీపీ… ఇప్పుడు మళ్లీ అలాంటి విక్టరీనే రిపీట్ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి మరోసారి సత్తా చాటాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోం�
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫిష్షింగ్ సైట్లు, ట్రాపింగ్ మెసేజ్లు పంపి లక్షల్లో లూటీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రూటు మార్చిన సైబర్ క్రిమనల్స్ టార్గెట్ అంతా చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్లపైనే పెట్టారట. వాళ్లు అయితే ఎటువంటి నష్టం జరిగినా పె�
ప్రధాని నరేంద్ర మోడీ ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) కట్టే భారతీయులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పిన రెండ్రోజుల్లోనే ఐటీ డిపార్ట్మెంట్ టార్గెట్ పెరిగింది. ఫైనాన్షియల్ ఇయరెండింగ్ మార్చి ముగిసేనాటికి రూ.2లక్షల కోట్లు స్వాధీనం చేసుకోవాలని ఫ్రె�
దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ
కోలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏజీఎస్ ప్రొడక్షన్ నిర్నించిన ఓ చిత్రానికి సంబంధించి ప్రముఖ నటుడు, దళపతి విజయ్ను #ThalapathyVijay ఐటీ అధికారులు ప్రశ్నించడం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్గా మారింది. రెండో రోజూ కూడా చెన్నై, మధురైలో ఐటీ సోద�
సరిలేరు నీకెవ్వరు సినిమా నాన్ బాహుబలి రికార్డును బద్దలు చేయడం ఖాయమని ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బాహుబలి చిత్రానికి వచ్చిన మొదటి రోజు వసూళ్లు దాటేయాలని మహేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర
కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. భారత్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే 316 రన్స్ చేయాలి. విండీ�
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రివర్స్ టెండర్స్ నుంచి కొత్త ఎక్సైజ్ విధానం వరకు అన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో తిరోగమనంలో పయనిస్తోందని మండ�
ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్తో ఈ పొలిటికల్ హీట్ ఓ రేంజ్కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ