Home » TATA SONS
వ్యాపార విలువలకు ఆయన పెట్టింది పేరు. దాతృత్వంలో ఆయనను మించిన వారు లేరు.
వ్యాపారంలో విలువలు పాటించారు. దాతృత్వంలో గుర్తింపు పొందారు.
దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్ నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్ జిల్లాలో ఉన్న బ్రిడ్జిపైకి రాగానే రోడ్డ
ప్రముఖ వ్యాపారవేత్త షాపూర్జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ. 1991లో తన తండ్రికి చెందిన షాపూర్జీ పల్లోంజీలోకి డైరెక్టర్గా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అనంతరం క్రమంగా ఎదుగుతూ ‘టాటా సన్స్’ ఛైర్మన్గా మారారు. అయితే, అనంతరం జరిగిన పరిణామా
ఎయిరిండియాకు కొత్త ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ను తీసుకుంటున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. సోమవారం అతని అపాయింట్మెంట్ ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్స్ లో ఒకటైన టాటా గ్రూప్ నుంచి కొత్త యాప్ రానుంది. సూపర్ యాప్ TataNeu ని టాటా సన్స్ తీసుకురానుంది. ఇందుకోసం..
ఎయిర్ ఇండియా సంస్థ టాటా సన్స్ పరమైంది. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ- ఎయిరిండియాను విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో బిడ్లను ఆహ్వానించింది.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కొలిక్కి వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ దక్కించుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో కేంద్రం ఆ సంస్థలో 100శాతం వాటాలను అమ్మేసింది.
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూపు చేతిలోకి పూర్తిస్థాయిలో ఎయిర్ ఇండియా వెళ్లనుంది. స్పైస్ జెట్పై టాటా గెలిచింది.