Tax

    కరోనా ఎఫెక్ట్…పారిశ్రామిక రంగం కోసం మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం

    March 31, 2020 / 04:28 PM IST

    కరోనా వైరస్(కోవిడ్ -19)దేశంలోని పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత వారం కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో ప్యాకేజీని రెడీ చేస్

    ముంబై.. చెత్తపై ఎందుకు పన్ను వేస్తుందంటే..?

    February 7, 2020 / 03:09 PM IST

    భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై  అదనపు సుంకాలు విధిస్తోంది. 

    ప్రైవేట్ ఉద్యోగులకు హెచ్చరిక: PAN-Aadhaar జత చేయకుంటే 20శాతం శాలరీ కట్

    January 26, 2020 / 02:45 AM IST

    ఎవరైతే సంవత్సరానికి రూ.2.5లక్షలు సంపాదిస్తున్నారో వారు పాన్ కార్డుతో ఆధార్ జత చేయకపోతే ఇక చిక్కుల్లో పడ్డట్లే. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త రూల్స్ ఇష్యూ చేసింది. పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే జీతంలో నుంచి 20శాతాన్ని పన్�

    Final Warning : PAN-Aadhaar లింక్ చేయకపోతే జరిగే నష్టాలు ఇవే

    December 30, 2019 / 07:14 AM IST

    డెడ్ లైన్ సమీపిస్తోంది. కొన్ని గంటల్లో గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 31 ముగుస్తుంది. ఆ తర్వాత న్యూఇయర్ 2020 లోకి అడుగుపెడతాం. పాన్ తో ఆధార్ లింకింగ్ కు గడువు

    అమెరికా లెగ్ పీస్ లకు మోడీ గ్రీన్ సిగ్నల్

    November 3, 2019 / 04:53 AM IST

    అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం.

    తీహార్ జైలుకి సోనియా…డీకే శివకుమార్ కు బెయిల్

    October 23, 2019 / 09:56 AM IST

    తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�

    ఉద్యోగులకు ఊరట: ఐటీ బాదుడు వారికి మాత్రమే

    August 29, 2019 / 04:50 AM IST

    కేంద్రం ఆమోదం తెలిపితే చిరుద్యోగుల నుంచి ఓ మాదిరి ఉద్యోగులందరికీ భారీ ఊరట లభించినట్లే. పది లక్షల ఆదాయం వరకు ఉంటే పది శాతం. 20 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం చెల్లించాలి. అఖిలేశ్‌ రంజన్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌  కేంద్రానికి ఈ సిఫారసును పంపి�

    అమెరికా,చైనా కన్నా మనమే బెటర్ : భారీ ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన సీతారామన్

    August 23, 2019 / 02:09 PM IST

    ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. భారత్‌ వేగంగా వృద్ధి రేటు నమో�

    ట్యాక్స్ ఎగ్గొట్టారు : శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌ ఎండీ అరెస్టు

    May 7, 2019 / 04:11 AM IST

    హైదరాబాద్: శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌ ఎండీ ప్రదీప్‌ కుమార్‌, అతని కుమారుడు సాయిచరణ్‌ను డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు సోమవారం(మే 6, 2019) అరెస్ట్‌ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి వాటికి సంబంధించిన టాక్స్ లు ఎగ్గొట్టారనే ఆరోప�

    70 కోట్లు ట్యాక్స్‌ చెల్లించిన అమితాబచ్చన్

    April 13, 2019 / 04:20 PM IST

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి 70 కోట్లు ట్యాక్స్‌ చెల్లించారు. అమితాబచ్చన్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. 70 కోట్ల మెగా పన్ను చెల్లించడంతో పాటు ఈ సంవత్సర కాలంలో అమితాబచ్చన్ ఎన్నో సేవా క�

10TV Telugu News