Home » TDP Vs YCP
అమర్నాథ్ హత్య చాలా ఘోరం. 24 గంటలలోపు ముగ్గురిని అరెస్టు చేశామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. అమర్నాథ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉందని, రూ.10లక్షల నష్టపరిహారం అందించామని చెప్పారు.
వైసీపీలోకూడా కొంతమంది మంచివారు ఉన్నారు. వారంతా కోటంరెడ్డి బాటలో బయటికి రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వటంతో ఇన్ని రోజులు గొలుసులతో తాడేపల్లిలో కట్టేసిన పిచ్చి కుక్కల్ని బయటికి వదిలారంటూ వైసీ
Paritala Sunitha Protest: సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన పరిటాల సునీత ..
AP TDP: వైసీపీపై టీడీపీ రివర్స్ అటాక్.. కేడర్లో ఆత్మస్థైర్యం నింపుతోన్న అధినేత చంద్రబాబు
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
పదవ తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో పాటు మరో ఇద్దరు మధ్యలో ప్రవేశించారు. దీంతో లోకేష్ నాని, వంశీల తీరును తీవ్ర స్థాయిలో తప్పబట్టారు. ఈ విషయంపై టీడీపీ ఏపీ అధ�
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొత్స సత్యనారాయణ 10టీవీతో మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరికాస్త పెరిగింది.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరిపోతోంది. మైకులతో ఒకరిపై ఒకరు మాటల దాడి ఇన్నాళ్లు సాగగా.. ఇప్పుడు ట్విటర్ వార్ అదే స్థాయిలో ఏపీ రాజకీయాల్లో హీట్ పెచ్చుతుంది...
ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ను సమర్ధించిన ప్రతిపక్షాలను ఎక్కడైనా చూశారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో..
వైసీపీ లక్ష్యంగా.. టీడీపీ కొత్త ప్లాన్..!