Home » TDP Vs YCP
సీఈసీని కలిసిన వైసీపీ ఎంపీలు.. టీడీపీ గుర్తింపు రద్దుకు విజ్ఞప్తి
ఏపీ పాలిటిక్స్... హస్తినలో సెగలు రేపబోతోంది. నిన్నటి దాకా మాటల మంటలు, దీక్షలతో ఓ రేంజ్ లో పొలిటికల్ హీట్ సృష్టించిన టీడీపీ, వైసీపీ.. ఇక ఢిల్లీ వేదికగా తేల్చుకునేందుకు సిద్ధమయ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన దీక్ష కార్యక్రమం ముగిసింది. 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విరమించారు.
కుప్పంలో.. YCP నేత సెంథిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కుప్పంకు చంద్రబాబు వస్తే.. ఆయన కారుపై బాంబులేస్తానంటూ సెంథిల్ చేసిన కామెంట్లపై TDP శ్రేణులు ఆందోళన చేశాయి.
ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల తీరు.. దిగజారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు .. అమిత్ షాకు ఫోన్ చేశారో.. లేదో.. సజ్జలే హోంమంత్రికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చుగా..?
దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!
ఏపీలో రాష్ట్రపతి పాలన - TDP డిమాండ్
చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడలే
ఏపీ CM జగన్ పై TDP నేత పట్టాభి వ్యాఖ్యలు.. మంగళగిరిలోని TDP కార్యాలయంపై YCP శ్రేణుల దాడులు.. అనంతరం ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్.. చివరికి పట్టాభి అరెస్ట్తో.. ఏపీ రణరంగంగా మారింది.