-
Home » TDP Vs YSRCP
TDP Vs YSRCP
ఫయాజ్ బాషా ఇంటి నిర్మాణంపై రచ్చ .. బుల్డోజర్ తో ఎంట్రీ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
తగ్గేదేలే అంటున్న టీడీపీ, వైసీపీ.. సోషల్ మీడియా చుట్టే తిరుగుతున్న ఏపీ రాజకీయం..
ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.
మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో ఏం జరగనుంది?
ఏపీలో నిత్యం ఏదో ఒక సమస్యతో రాజకీయ మంటలు మండుతూనే ఉన్నాయి.
పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం
పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ వాహనం ధ్వంసం
మరోవైపు మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Gudivada High Tension : గుడివాడలో హైటెన్షన్.. కొడాలి నాని ఆఫీస్ దగ్గర వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ
Gudivada: వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా దురుసుగా ప్రవర్తించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
Chandrababu Naidu : చంద్రబాబు సరికొత్త రాజకీయ వ్యూహం.. ఈసారి అధికారం ఖాయమేనా?
టార్గెట్ 2024 అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు.. ఇందుకు అనుగుణంగా సరికొత్త రాజకీయ వ్యూహం రచించారు. (Chandrababu Naidu)
Betamcherla Tension : టీడీపీ ఆఫీస్పై దాడికి యత్నం.. బేతంచర్లలో టెన్షన్
నంద్యాల జిల్లా బేతంచర్లలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలను ఆఫీస్ నుంచ�
Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్పై దాడి, కారుకి నిప్పు
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
TDP MP Kanakamedala: కేటీఆర్ పొరుగు రాష్ట్రం అంటే..అది మా రాష్ట్రమే అనుకుని వైసీపీ నేతలు స్పందించారు: టీడీపీ ఎంపీ
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు