-
Home » TDP Vs YSRCP
TDP Vs YSRCP
ఫయాజ్ బాషా ఇంటి నిర్మాణంపై రచ్చ .. బుల్డోజర్ తో ఎంట్రీ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి
March 22, 2025 / 10:59 AM ISTతాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
తగ్గేదేలే అంటున్న టీడీపీ, వైసీపీ.. సోషల్ మీడియా చుట్టే తిరుగుతున్న ఏపీ రాజకీయం..
October 24, 2024 / 10:30 PM ISTఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.
మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో ఏం జరగనుంది?
October 23, 2024 / 09:35 PM ISTఏపీలో నిత్యం ఏదో ఒక సమస్యతో రాజకీయ మంటలు మండుతూనే ఉన్నాయి.
పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం
July 18, 2024 / 05:12 PM ISTపుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ వాహనం ధ్వంసం
July 18, 2024 / 03:40 PM ISTమరోవైపు మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Gudivada High Tension : గుడివాడలో హైటెన్షన్.. కొడాలి నాని ఆఫీస్ దగ్గర వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ
April 13, 2023 / 07:48 PM ISTGudivada: వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా దురుసుగా ప్రవర్తించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
Chandrababu Naidu : చంద్రబాబు సరికొత్త రాజకీయ వ్యూహం.. ఈసారి అధికారం ఖాయమేనా?
March 29, 2023 / 12:23 AM ISTటార్గెట్ 2024 అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు.. ఇందుకు అనుగుణంగా సరికొత్త రాజకీయ వ్యూహం రచించారు. (Chandrababu Naidu)
Betamcherla Tension : టీడీపీ ఆఫీస్పై దాడికి యత్నం.. బేతంచర్లలో టెన్షన్
February 24, 2023 / 09:40 PM ISTనంద్యాల జిల్లా బేతంచర్లలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. మరోవైపు…
Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్పై దాడి, కారుకి నిప్పు
February 20, 2023 / 06:42 PM ISTకృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది…
TDP MP Kanakamedala: కేటీఆర్ పొరుగు రాష్ట్రం అంటే..అది మా రాష్ట్రమే అనుకుని వైసీపీ నేతలు స్పందించారు: టీడీపీ ఎంపీ
April 30, 2022 / 05:00 PM ISTగుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు