Home » Teaching
సద్వులు షెప్తున్న భీమ్లా నాయక్ భార్య
ఉత్తరప్రదేశ్ స్కూల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్ క్లాస్ రూమ్ లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన హత్రాస్లో చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన వెంట బీరు క్యాన్లు తెచ్చుకున్నాడు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని కేసీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే జిల్లా వజ్రపు తునకగా మారుతుందన్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కొత్త అవతారం ఎత్తారు. నిత్యం రాజకీయాలతో బిజీగా గడిపే ఆమె టీచర్ గా మారారు. క్లాస్ రూమ్ లోకి వెళ్లి
woman teaching puppies to pray before a meal : ఈ భూమ్మీద మనుషులను పుట్టించిన దేవుడు సకల జీవరాశుల్ని కూడా పుట్టించాడు. అనా అన్ని జీవరాశులతో పాటు అన్ని వనరుల్ని ఇచ్చాడు. సృష్టి, స్థితి, లయ కారుకులైన భగవంతుడు జీవకోటిని ఎన్నో ఇచ్చిన దేవుడిని భోజనానికి ముందు తలచుకోవాలని..ప్ర
Bihar teacher Teaching Kids For Re 1: ఈ రోజుల్లో అంతా మనీ మైండెండ్ అయిపోయారు. రూపాయి లాభం లేనిదే ఏ పనీ చెయ్యడం లేదు. ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే పని చేస్తున్నారు. మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాడు. మరీ ముఖ్యంగా విద్య చాలా కాస్ట్లీగా మా
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్రభుత్వాలు తర్జనభర్జన ప
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం(జూలై 29,2020) నూతన
కొత్త విద్యా విధానంలో, బోర్డులో మంచి మార్కుల కోసం విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసే స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో, 50 సంవత్సరాల పాఠశాల విద్య నిర్మాణం పూర్తిగా మార్చబడింది. ఇప్పుడు 10 ప్లస్ 2 కు బదులుగా 15 సంవత్సరాలు అవబోతుంది. వీటికి మూడేళ్ల ఫౌ�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే భోదన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. టీచర్లకు ఇంగ్లీష్ బోధనపై ట్రెయినింగ్ ఇస్తామని చెప్పారు.