Home » Team India
మాంచెస్టర్ మ్యాచ్లో ఓ ఐదు భారీ రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఉంది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి (బుధవారం జూన్ 23) నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియా విడిపోయారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
దాదాపు 11 ఏళ్ల తరువాత మాంచెస్టర్లో భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతుంది.
టీమ్ఇండియాకు తుది జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక బోర్డుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి పేరుంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడకపోవడాన్ని మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ తప్పుబట్టాడు.
ప్రియమైన క్రికెట్.. మరో అవకాశం ఇవ్వు.. కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో కరుణ్ నాయర్ రాసుకున్న మాట ఇది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.