Home » Team India
విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్కు స్టార్ ఆటగాడు దూరం అయ్యాడు.
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం గెలిచింది.
ఆసియా క్రీడల్లో టీమిండియా పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
రోహిత్ తన కెరీర్లో చాలా ఆలస్యంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలోనే ఇటీవల ఆసియా కప్ను గెలుచుకున్న భారత్ తాజాగా వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగుతోంది.
టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను యువ ఆటగాడు సంజు శాంసన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఓపెనింగ్ సెర్మనీని ఎంతో ఘనంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుందని అంతా భావిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 10 జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 202/4 పరుగులు చేసింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. మరి ఎన్ని మ్యాచుల్లో గెలిస్తే టీమ్లు సెమీస్కు చేరుకుంటాయి అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం..