Home » Team India
నెదర్లాండ్స్తో ఆడనున్న రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. అయితే.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం జట్టుతో లేడు.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ (ODI world Cup) 2023 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున ఎక్కువ వన్డే ప్రపంచకప్లు ఆడిన క్రికెటర్లు ఎవరు అన్న చర్చ మొదలైంది.
వరల్డ్ కప్ ఆడే భారత్ జట్టులో స్పిన్నర్ యుజేంద్ర చాహల్కు స్థానం దక్కలేదు. 2016లో అరంగ్రేటం చేసిన అతను భారతదేశం తరపున వన్డే క్రికెట్ లో మూడవ అత్యధిక వికెట్లను కలిగి ఉన్నాడు. అయితే, జట్టులో ఎంపిక కాకపోవటం పట్ల చాహల్ మాట్లాడుతూ..
ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు వరంలా మారింది. జట్టు మేనేజ్మెంట్ మాత్రం సీనియర్ అయిన అశ్విన్కు ఓటు వేయడంతో అనుకోకుండా వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి మూడేళ్లు అయినప్పటికీ అతడి ఫ్యాన్ పాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.
స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్ ( ODI World Cup) లో పాల్గొనే భారత తుది జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.
సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, ఛతేశ్వర్ పుజారాలు ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అయితే.. ఫామ్ లేమీ, యువ ఆటగాళ్ల రాకతో ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు టీమ్ఇండియాకు దూరం అయ్యారు.
ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలవడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ సొంతమైంది.
భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులను ( Indias Official Jersey Sponsors) ఇటీవల ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 పొందిన సంగతి తెలిసిందే. జూలై 2023 నుంచి మార్చి 2026 వరకు డ్రీమ్ 11 లీడ్ స్పాన్సర్ హక్కులను కలిగి ఉంది.
వన్డే ప్రపంచకప్ 2023కి ముందు టీమ్ఇండియా చివరి వన్డే ఆడేసింది.