Home » Team India
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వన్డే ప్రపంచకప్లో భారత్ దూసుకుపోతుంది. ఆడిన మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టీమ్ ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్లో ఆసీస్తో జరిగిన మొదటి మ్యాచ్లో డకౌట్ అయినప్పటికీ ఆ తరువాత జరిగిన మ్యాచుల్లో ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు.
దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. వారిలో అత్యధికులు భారతీయులే. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు భారత్ భారత్ అనే నామస్మరణతో స్టేడియం మారుమోగి పోయింది.
అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 300 సిక్సర్లు కొట్టిన మొదటి భారత బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు.
వన్డే ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచులోనూ విజయం సాధించింది.
గంభీర్ స్పందించాడు. మ్యాచ్లో టాస్ తరువాత స్టార్స్పోర్ట్స్తో గంభీర్ మాట్లాడుతూ.. ప్రపంచకప్లో పాల్గొనేందుకు వచ్చినందున పాకిస్థాన్ జట్టును అగౌరవపరచవద్దని అభిమానులను కోరాడు.
మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ పొరబాటు చేశాడు. అయితే.. కాసేపటి తరువాత తన పొరబాటును గుర్తించిన కోహ్లీ దాన్ని సరిదిద్దుకున్నాడు.