Home » Team India
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి న్యూజిలాండ్, టీమ్ఇండియా జట్లు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
వన్డే ప్రపంచకప్లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శతకం చేసిన సంగతి తెలిసిందే.
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. కివీస్తో మ్యాచ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్తో అక్టోబర్ 29న తలపడనుంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కారు గంటకు 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లు బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిలో ఎటువంటి నిజం లేదని హైవే పోలీసులు తెలిపారు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 48వ శతకాన్ని అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లలతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వన్డే ప్రపంచకప్లో దూసుకుపోతున్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. పూణే వేదికగా బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే
వన్డే ప్రపంచకప్లో భారత్ విజయయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ గెలుపొందింది.
మనదేశంలో క్రికెట్ అనేది ఓ ఆట కాదు. ఓ మతంలా భావిస్తారు అన్న సంగతి తెలిసిందే. సాధారణంగా టీవీల్లో వచ్చే మ్యాచ్ చూసేందుకే స్కూళ్లకు, కాలేజీలకు బంక్లు కొడతారు.
టీమ్ఇండియాలో ప్రస్తుతం క్రికెట్ ఆడే ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు ఎవరంటే ఠకున్న చెప్పే సమధానం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరు ఇద్దరూ తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో సార్లు విజయాలను అం
బౌలింగ్ చేస్తున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్య గాయపడ్డాడు.