Home » Team India
టీ20 ప్రపంచకప్ సాధించి మంచి జోష్లో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడాడు.
టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన తరువాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ నియమించింది.
టీమ్ఇండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది.
ఓ స్పోర్ట్స్ ఛానెల్లో గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పొట్టి ఫార్మాట్లో ప్రస్తుతం టీమ్ఇండియా హవా నడుస్తోంది.
భారత క్రికెట్ కోచింగ్లో గౌతమ్ గంభీర్ శకం మొదలు కాబోతుంది.
గౌతమ్ గంభీర్ టీమిండియా ప్లేయర్ గా సుదీర్ఘకాలం ఆడటంతో పాటు ఐపీఎల్ లోనూ పలు జట్ల తరపున కెప్టెన్ గా వ్యవహరించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత
తన కుటుంబంతో కలిసి ద్రవిడ్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ ఈ విషయాలను పంచుకున్నాడు.
పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.