-
Home » teegala krishna reddy
teegala krishna reddy
త్వరలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం? ఈ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్..
స్థానిక సంస్థలు, ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో టీడీపీ ఊనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతోందట.
తెలంగాణలో సైకిల్కు స్పేస్ ఉందా? టీడీపీకి పూర్వవైభవం రాబోతుందా?
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి హైదరాబాద్, ఖమ్మంతో పాటు మిగతా జిల్లాల్లో 15 సీట్లు వచ్చాయి.
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు.. కాంగ్రెస్లోకి మరికొందరు నేతలు..
బీఆర్ఎస్కు 17 మంది ఆ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. అలాగే, కీలక నేతలు
Telangana Congress: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. పెరిగిన నేతల తాకిడి
నేతల అవుట్ గోయింగ్ గాని.. ఇన్కమింగ్ లేక కునారిల్లిపోయిన కాంగ్రెస్కు.. ఇప్పుడు నేతల తాకిడి ఎక్కువవుతోంది. అధికార బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది.
Telangana Politics: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్గేమ్.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!
వరికి వారే ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేస్తున్నారు. మూడోసారి గెలవాలని బీఆర్ఎస్.. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ.. కాంగ్రెస్తోనే భవిష్యత్ అంటూ హస్తం నేతలు విసురుతున్న పాచికలు.. రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి.
Maheshwaram Constituency: మహేశ్వరం నియోజకవర్గంలో ఈసారి పోటీకి దిగేదెవరు.. త్రిముఖ పోరు తప్పదా?
రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మంత్రి సబితను.. చేవెళ్ల ఎంపీగా బరిలో నిలిపే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక�
Teegala Krishna Reddy: మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు
సబితా ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు చెరువులు కబ్జా చేస్తున్నారు. చెరువుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతారు? నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. మంత్రితో వచ్చిన నేతలు పార్టీ మారుతుంటే ఆమె ఏం చేస్తున్నారు.
బీజేపీలోకి టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్? ఆ కోరిక తీర్చుకునేందుకేనట
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. మహేశ్వరం టీఆర్ఎస్లో ఆధిపత్య పోరు
Clashes between TRS leaders in Maheshwaram: మహేశ్వరం నియోజకవర్గలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి… సబితా ఇంద్రారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత అభివృద్ధి మంత్రం పేరుతో అధికార టీ�