Home » Tejashwi Yadav
Lalu Prasad Yadav : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత లాలూ కుటుంబంలో అంతర్గత విబేధాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూతుళ్లు పాట్నాలోని
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఎన్డీఏకి మళ్లీ అధికారం దక్కుతుందని చెప్పాయి.
బిహార్ ఎన్నికలు-2020లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. మొత్తం 125 స్థానాలు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్లో మాత్రం..
పలు సంస్థలు ఓటర్ల నుంచి వివరాలు రాబట్టి ఫలితాల అంచనాలను చెప్పాయి.
“ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు? అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇది మా డిమాండ్" అని గెహ్లోట్ అన్నారు.
గత రాత్రి అభ్యర్థులు యువ సత్యాగ్రహ సమితి (వైఎస్ఎస్) పేరిట 51 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు
‘తేజస్వీ’ మొదటి పదం ఒకేలా ఉండటంతో గందరగోళానికి గురైన కంగనా రనౌత్ బీజేపీ నేత తేజస్వీ సూర్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కంగనా చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఎటాక్ చేసింది.
అరారియాలో ఆర్జేడీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తేజస్వీ యాదవ్ ప్రసంగిస్తోన్న సమయంలో
హిందీ మాట్లాడే వారిపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే నేత ఒకరు వ్యాఖ్యానించారు
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతికి హాజరైన సందర్భంగా, ఇది రాష్ట్ర కార్యక్రమమని అన్నారు. ఇందులో ప్రొటోకాల్ ప్రకారం వెళ్లాలని, తాము ఎవరినీ వ్యక్తిగతంగా వ్యతిరేకించనప్పటికీ, సైద్ధాంతిక వ్యతిరేకత వేరే విషయమని చెప్పారు