-
Home » Telangan
Telangan
ED Rides : ముసిద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్లో రెండోరోజు ఈడీ సోదాలు ..
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. దీంట్లో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న ముసిద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు రెండోరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 గంటలుగా అ�
Hyderabad : యువతిపై దాడి చేసిన మాజీ ప్రియుడు
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒక యువతిపై ఆమె మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
Schools Re-open : సెప్టెంబర్ 1 నుంచి అందరూ స్కూళ్లకు రావాల్సిందే : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు ఉండవనీ..విద్యార్ధులంతా స్కూళ్లకు రావాల్సిందేనని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
Huzurabad : హుజూరాబాద్ లో ఇల్లు లేకుండా ఏ దళిత కుటుంబం ఉండకూడదు : కేసీఆర్
cm kcr Key orders to collectors on dalit bandhu scheme : హుజురాబాద్లో సొంత ఇల్లు లేకుండా ఏ దళిత కుటుంబం ఉండకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన జరిగిన దళితబంధుపై అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ దళితులపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
fire to the huts : పేదల గుడిసెలకు నిప్పు పెట్టి..మహిళలను..చిన్నారుల్ని చితకబాదిన దుండగులు
thugs who set fire to the poor huts : పేదల గుడిసెలకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు.దీంతో పేదల బతుకులు రోడ్డుపడిన విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని చోటుచేసుకుంది. నర్సంపేట కాకతీయ నగర్ వద్ద అసైన్డ్ భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.
తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా..
తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.ఎంసెట్ తో సహా..పాలిసెట్, ఐసెట్,లాసెట్,పీజీ,ఎడ్ సెట్,ఎల్ సెట్ ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వివరాల్లోకి వెళితే..తెలంగాణ ప�
చర్చలు విఫలం : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పదా
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పదా? పండుగ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనా? తాజా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలోని సోమేష్కుమార్ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 05 నుంచి సమ్�