Home » telangana assembly election 2023
ఒడిశా నుంచి హైదరాబాద్ కు బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న్ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
నాడు ఎడారిలాగా ఉన్న తెలంగాణ నేడు పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అంత బూటకం అన్నారు.
మరోసారి అభ్యర్థులపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. వామపక్షాల స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టత రాలేదు.
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు.
బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన తెలంగాణలో మరోసారి ఉండేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
కీలక నేతలు అడిగిన స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్ లు చేసి సమాచారం ఇస్తున్నారు.
కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా, వీరిలో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. టికెట్ల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు.