Home » Telangana Assembly Elections 2023
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరుతూ.. జగన్ జనంలోకి వెళ్లనున్న సందర్భంలో, ఆయన మీద సానుకూలంగాని, ప్రతికూలంగా గాని ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి
కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 స్థానాలను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక BRSకి 39 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇవి కాకుండా బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాల్ని గెలుపొందాయి. కాగా, ఏయే నియోజకవర్గం నుంచి ఎవరెవరు గెలుపోందారో ఓసారి చూద్దాం.
కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి విజయం సాధించింది. సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం
కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కమార్ రెడ్డి గెలుపొందారు.
ఇదే సందర్భంలో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ‘‘స్పష్టమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. అలాగే వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
లెక్కింపు ప్రారంభంలో తొలుత రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కనిపించారు. 10వ రౌండ్ వరకు ఆయనే లీడ్ కనబర్చారు. దీంతో రేవంత్ విజయం ఖాయమనే అనుకున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20 వేలకు పైగా మెజారిటీ ఓట్లతో ఆది నారాయణ గెలుపొందారు.
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.