Home » Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేగిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ..
కుల గణన తీర్మానంపై అనుమానం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
అసెంబ్లీలో భాషపై అధికార, ప్రతిపక్షాల వాగ్యుద్ధం
కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పమని ముందుకొచ్చి అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టడం అంటే.. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ విజయం అని హరీష్ రావు అన్నారు.
గత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని కేఏ పాల్ అన్నారు.